JGL: మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో శనివారం స్వచ్ఛత ర్యాంక్ ప్రజల అభిప్రాయము స్వచ్ఛత లింకు ద్వారా తెలుసుకోవటానికి వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.