KMR: ఎల్లారెడ్డి నర్సరిలో మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని ఆర్డీవో ప్రభాకర్ శుక్రవారం సూచించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి నర్సరీని అయిన శుక్రవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు సంసిద్ధం చెయాలనీ నిర్వహకులకు సూచించారు.