BDK: దమ్మపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అర్హులందిరికీ ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.