MHBD: మరిపెడలో జాతీయ మాల మహానాడు డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛర్జ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు సోమవారం ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మాలల పట్ల విపక్ష చూపెడుతుందని, జీవో 99తో మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆరోపించారు. జీవో 99ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.