NRPT: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన నిజం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారత్లో విలీనమైన రోజును గుర్తు చేసుకున్నారు.