NRML: తమ సమస్యలను పరిష్కరించాలంటూ కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్మల్ జిల్లా ఆర్డీవో కార్యాలయం ముందు చేపట్టిన రిలే దీక్ష బుధవారం ఆరవ రోజుకు చేరింది. కాగా టీఎన్జీవో నాయకులు వారి రిలే దీక్షకు మద్దతు తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని కోరారు.