NLG: డిండి మండల పరిధిలోని డిండి PWD రోడ్డు నుండి రాస్య తండా గ్రామం వరకు నూతనంగా ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.