SRCL:మల్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్వహించిన రాజగోపురం ప్రతిష్ట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం స్వామివారి ప్రసాదం అందజేశారు.