SDPT: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యక్తిగత కార్యదర్శిగా మర్కూక్ మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డిని నియమించారు. మర్కుక్ మండల వ్యవసాయ అధికారిగా రైతులకు సేవలందించిన నాగేందర్ రెడ్డిని పలువురు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జగదేవపూర్ మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వసంతరావు మర్కుక్ మండల ఏఓగా నాడు బాధ్యతలు స్వీకరించారని ఏడి అనిల్ కుమార్ తెలిపారు.