KMR: జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నేడు కామారెడ్డి శుభం గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు, లక్ష్మీకాంతరావు తుదితులు హాజరుకానున్నారు.