WGL:నల్లబెల్లి (M) లోని రంగాపురం నామినేషన్ కేంద్రంలో ఇవాళ ధర్మారావు పల్లె కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ముష్క పోషాలు నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గార్ల సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.