SDPT: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళశాలలో మెరుగైన ఫలితాలు సాధించాలని, ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పనిచేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్, సిబ్బందితో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.