ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
విజయవాడ దుర్గమ్మను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు.