ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీపై అమరావతి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
అమరావతి రైతులు వేసిన ఆర్ 5 జోన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.