బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ తొలి టెస్టులో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. బౌలింగ్ లో జడేజా(jadeja) రెచ్చిపోయాడు. బ్యాటింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(rohith sharma) అటాకింగ్తో మొదటి రోజు పూర్తిగా ఇండియానే పైచేయి సాధించింది.
Telugu boy got a chance in Team India. టీమిండియాలో తెలుగు కుర్రాడికి చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కేఎస్ భరత్ కి టీమిండియాలో చోటు దక్కించుకోవడం పట్ల ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేశారు.
నాగపూర్లో ఆస్ట్రేలియాతో టీమిండియా(Ind vs Aus) తలపడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సత్తా చాటాడు. అశ్విన్(Ashwin) కూడా 450వ వికెట్ పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టీమిండియా స్పిన్నర్ అశ్విన్(Ashwin) మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో 450 వికెట్లను పడగొట్టాడు. దీంతో అశ్విన్(Ashwin) మరో మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారత్ స్పిన్నర్గా అశ్విన్(Ashwin) రికార్డు నెలకొల్పాడు. అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.
రిషబ్ పంత్ లేకపోతే టీమిండియా బలం తగ్గిందని, అతను త్వరగా పూర్తిగా కోలుకొని రావాలని, ఆ తర్వాత ఆయనను చెంపదెబ్బ కొడతానని చెప్పాడు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్(Kapil Dev).
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడు. కొత్త ఫోన్.. కనీసం అన్ బాక్సింగ్ కూడా చేయలేదు. ఆలోపే పోయింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే… ఆయన ట్వీట్ కి జొమాటో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. ‘కనీసం కొత్త ఫోన్ ను అన్ బాక్స్ కూడా చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్...
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ సంబంధించిన డేట్స్ ను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 4 నుండి 26వ తేదీవరకు ముంబైలో జరుగుతుంది. బ్రబ్నోర్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం ఈ లీగ్కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 13న ముంబైలో పాకిస్థాన్తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత ఒక రోజు వేలం నిర్వహిస్తామని ఛైర్మైన్ తెలిపారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాద...
టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ప్రేయసి మేహ పటేల్ను జవనరి 26న వడోదరలో వివాహం చేసుకున్నాడు. ఆయన తన వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు అందమైన జంట అంటూ కామెంట్లు పెడుతున్నారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం వీళ్ల వివాహం జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో తమ అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించింది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్...
మార్చి లో 2023 లో జరగనున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొసం ముంబై ఇండియన్స్ జట్టు కోచ్లను ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ను, బౌలింగ్ కోచ్గా భారత మాజీ స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామిని, బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ ఆల్ రౌండర్ దెవీకా పల్షికార్ను జట్టు ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని జట్టు అధికారికంగా వెల్లడించింది. ఝులన్ గోస్వామి రెండు దశాబ్దాలపాటు జట...
భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో వినోద్ కాంబ్లిపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ మద్యం మత్తులో తనతో గొడవపడి దుర్భాషలాడాడని, తలపై బలంగా కొట్టాడనిఆయన భార్య ఆండ్రియా హెవిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వంట పాన్ హ్యాండిల్ని తనపైకి విసిరి, తనను తీవ్రంగా గాయపర్చినట్లు వినోద్ కాంబ్లిపై ఆండ్రియా ఫిర్యాదు చేసింది. గొడవ సమయంలో తమ 12 ఏ...
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(vinod kambli) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం మత్తులో తన భార్యను కొట్టి దాడి చేసి దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆండ్రియా హెవిట్ తన ఫిర్యాదులో, కాంబ్లీ మాటలతో దుర్భాషలాడి తలపై కొట్టాడని ఆరోపించింది. ఆండ్రియా తర్వాత వైద్య పరీక్షల కోసం భాభా ఆసుపత్రికి వెళ్లినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆ...
ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేసిన షట్లర్ పీ.వి. సింధు..తన సక్సెస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం కోసం తాను అయిదేళ్లు ఎదురు చూశానని అన్నారు. ప్రో వాలీబాల్ లీగ్ ప్రారంభత్సవానికి విచ్చేసిన ఆమె మీడియాతొ మాట్లాడారు. ‘ప్రపంచ ఛాంపియన్షిప్లలో స్వర్ణ పతకం సాధించడం చాలా పెద్ద ఘనత. ఒలింపిక్ పతకం తరువాత అంతటి ఆనందం ఈ టోర్నీ విజయంతో వచ్చింద...
స్టార్ ఫుట్బాలర్ అయిన క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా తరపున తొలిగోల్ కొట్టాడు. సౌదీ అరేబియా క్లబ్కు చెందిన ఆల్ నస్రీ క్లబ్ రొనాల్డోను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆల్ నస్రీ క్లబ్ ఈమధ్యే రూ.4400 వేల కోట్ల భారీ ధరకు రొనాల్డోతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫిఫా వరల్డ్ కప్ సమయంలో మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్ అతడితో కాంట్రాక్టును రద్దు చేసుకోగా ఆ సమయంలో రొనాల్డోతో ఒప్పందం చేసుకు...
టీ20ల్లో ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా సీనియర్ పేస్ బౌలర్ ఆండ్రూ టై(36)(Andrew Tye) బద్ధలు కొట్టేశాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా ఆండ్రూ నిలిచాడు. మరోవైపు ఆండ్రూ 211 మ్యాచులలో ఈ మైలురాయిని అందుకోగా.. గతంలో 213 గేమ్లలో ఆప్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్(rashid khan) పేరిట ఉన్న 300 వికెట్ల రికార్డును చిత్తు చేశాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 4, 2023న పెర్త్ స్టేడియంలో జరిగిన ...
టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లను సోషల్ మీడియాలో నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేశారు. క్రికెటర్లు సిరాజ్, ఉమ్రాన్ లకు నుదటిపై తిలకం పెట్టడానికి యత్నిస్తే, వారు నిరాకరించారని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ల బృందం మ్యాచ్ ఆడేందుకు భారతదేశంలోని ఓ నగరంలోని హోటల్ కు రాగా అక్కడ హోటల్ సిబ్బంది క్రికెటర్లకు నుదిటిపై తిలకం ది...