Rahul ji take our bangla:రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడగా.. బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ ప్యానల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు బాసటగా కాంగ్రెస్ ముఖ్య నేతలు నిలుస్తున్నారు. తమ బంగళా ఇస్తామని ముందుకు వస్తున్నారు. వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (kharge), టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఉన్నారు.
Karnataka:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly elections) తేదీని ఈ రోజు భారత ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించనుంది. న్యూఢిల్లీలో గల విజ్ఞాన్ భవన్లో గల ప్లీనరీ హాల్లో ఉదయం 11.30 గంటలకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేస్తారు.
Atchannaidu:టీడీపీ నగదు ఆఫర్ చేసిందనే కామెంట్లపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. సీఎం జగన్పై (jagan) ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగనే మరచిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని కామెంట్ చేశారు.
తమ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు (disqualification of Rahul Gandhi) వేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఖండించారని, దీనిని తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former chief minister), కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ (Congress leader Ash...
పులివెందులలో (Pulivendula) జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన పైన తెలుగు దేశం పార్టీ అధినేత (Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Minister Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్ లతో పాటు... టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలపై సైతం ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినా మీమే సైలెంట్ గా ఉన్నామని , ఒక్క స్థానం లో గెలిచినా టీడీపీ మాత్రం చాల ఎక్కువ చేస్తుందని రోజా అన్నారు.
MLA Mekapati : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి ఓటు వేశారని, నలుగురు ఎమ్మెల్యేల ఫై జగన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యే లపై వైస్సార్సీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఫేస్ సర్టిఫికేట్ అంటూ తన పైన వచ్చిన ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ (andhra pradesh assembly speaker) తమ్మినేని సీతారామ్ (thammineni seetharam) స్పందించారు. తన మీద తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party Leader) నేత చేసిన ఆరోపణలు, ఫిర్యాదు పైన తగిన సమయంలో సమాధానం ఇస్తానని చెప్పారు.
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తన తాత సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడటం దారుణమన్నారు రంజిత్ సావర్కర్.
YS Sharmila:తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ (modi), హోం మంత్రి అమిత్ షా (amith shah), సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు (supreme court) విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు.
mekapati chandrasekhar reddy:ఏపీ సీఎం జగన్పై (jagan) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని కోరితే వినలేదని గుర్తుచేశారు. తాము సూచించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పారని.. ఒక్క ఛాన్స్ (chance) ఇవ్వమని అడిగినా వినిపించుకోలేదని చెప్పారు.
అమెరికాలో జరిగిన స్కూల్ కాల్పుల ఘటనపై ( US school shooting) ప్రకటన చేయడానికి వచ్చిన అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden ) దాని కంటే ముందు, మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీసింది.
Margadarsi:మార్గదర్శి (Margadarsi) చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఎండీ శైలజా (sailaja) కిరణ్కు ఏపీ సీఐడీ (ap cid) నోటీసులు జారీచేసింది. ఈ కేసులో ఏ2గా శైలజ ఉండగా.. ఏ1గా రామోజీరావు (Ramoji rao) ఉన్నారు. విచారణకు అందుబాటులో ఉండాలని సీఐడీ (cid) డీఎస్పీ రవి కుమార్ (dsp ravi kumar) శైలజకు నోటీసులు ఇచ్చారు.