ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని కొంతమేరైనా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఇప్పటికే జనసేన నేత తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ఏపీలోని మరికొంత మంది కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం క...
పిల్లల కోసం ప్రాణం ఇచ్చే తల్లిదండ్రులను చూసే ఉంటారు. వారి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు కూడా ఉన్నారు. కానీ… ఈ తల్లిదండ్రులు మాత్రం…. తమ కన్న కొడుకును ఎయిర్ పోర్టులో వదిలేసి వెళ్లిపోయారు. బాబుకి టికెట్ లేదని ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టనివ్వలేదని…. కొడుకును ఎయిర్ పోర్టులోనే వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. ఈ సంఘటన ఇజ్రాయిల్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరా...
ఈరోజుల్లో చాలామంది తమకు తెలిసిన వాళ్ల సలహాలు తీసుకోవడమే కాదు.. సోషల్ మీడియా నుంచి కూడా సలహాలు తీసుకుంటూ ఉంటారు. అవి ఏదో టైమ్ పాస్ సలహాలు కాదండోయ్.. తమ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో అడిగి.. నెటిజన్ల సలహాలను తీసుకుంటున్నారు. ఎంతైనా జనరేషన్ మారింది కదా. తాజాగా ఓ యువతి.. తనకు కాబోయే భర్త ఉద్యోగం పోయిందని.. మైక్రోసాఫ్ట్లో పనిచేసేవాడని, ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోయింది.. ...
తెలంగాణలో BRS పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు(mp nama nageswara rao)కు మరోసారి గట్టి షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసు(money laundering case)లో దర్యాప్తు యాథావిధిగా కొనసాగించాలని ఈడీ(enforcement directorate)కి హైకోర్టు తెలిపింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో బ్యాంకును మోసం చేశారనే ఆరోపణలతో ఈడీ అధికారులు.. నామా నాగేశ్వర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. దీంతోపాటు ఎంపీకి చెందిన పలు ఆస్తులను కూడా జప్తు ...
సాధారణంగా ఒక బర్రె రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది. మా అంటే మూడు నాలుగు లీటర్లు ఇస్తుంది. అయితే.. కొన్ని రకాల జాతులకు చెందిన బర్రెలు అయితే 5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. కానీ.. ఈ బర్రెను చూడండి. ఏకంగా రోజుకు 26 లీటర్ల పాలను ఇస్తుంది. 26.59 లీటర్ల పాలను రోజూ ఇస్తూ రికార్డు క్రియేట్ చేసింది. ఏ బర్రె కూడా రోజూ అన్ని లీటర్ల పాలు ఇవ్వదు. కానీ.. ముర్రా జాతికి […]
తెలంగాణ లో గ్రూప్-4 దరఖాస్తుల గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులను నిర్వహించింది. వాస్తవానికి జనవరి 30వ తేదీతో గ్రూప్-4 దరఖాస్తులకు గడువు ముగిసింది. ఆ రోజు వరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 29న 49 వేలు, 30వ తేదీన 34,247 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ అధికారుల...
మీరు పైన ఫోటోలో చూస్తున్న ఈ కుక్క పేరు బాబీ. ఇది మామూలు కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఎక్కువ వయసు ఉన్న కుక్క ఇది. దీని వయసు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. దీని వయసు అక్షరాలా 30 సంవత్సరాలా 266 రోజులు. అంటే సుమారుగా 31 సంవత్సరాలు. అసలు కుక్కల ఆయుష్షు ఉండేదే మా అంటే 10 ఏళ్లు. కొన్ని కుక్కలు […]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిని సీబీఐ ఇవాళ విచారించింది. అవినాష్ రెడ్డి ఫోన్కాల్ డేటా ఆధారంగా సుమారు ఆరున్నర గంట పాటు కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఈ విచారణ జరిగింది. కాగా, నవీన్ ను రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విజయవాడ వెళ్లిపోయారు. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినా...
లోకల్ ట్త్రెన్ లో చాలా మంది ప్రయణం చేస్తుంటారు. వివిధ పనుల కోసం వారు వెళ్లే వారు లోకల్ రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇవి పబ్లిక్ అసెట్ కాబట్టి వాటిని నీట్ గా ఉంచుకోవడం, తోటి ప్రయాణికులతో సామరస్యంగా ఉండటం చాలా ముఖ్యం. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఎదురు సీటు ఖాళీగా ఉంటే వెంటనే కాళ్లు దానిపై పెట్టేస్తారు కొందరు. అలా చేయడం సరికాదని చెప్పినా వారు వినరు సరికదా..తిరిగి రివర్స్లో దాడికి దిగుతారు. సరిగ్గా అద...
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 9వ తేది నుంచి టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ మొత్తం 4 మ్యాచ్లతో ముగియనుంది. సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక మూడో మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆఖరి టెస్ట్...
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 5న సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానుంది. పిబ్రవరి 6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటి అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు బయల్దేరి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన నాందేడ్ కు వెళ్లనున్నారు. గురుద్వారా లో కేసీఆర...
ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా అంటారా? మీరు చూడకున్నా ఇడ్లీ కుల్ఫీ మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ ను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇడ్లీ కుల్ఫీ గురించే చర్చ. ఇదివరకు చాలా కొత్త కొత్త ఐటెమ్స్ను తయారు చేసి సోషల్ మీడియాలో వాటి వీడియోలు పెట్టారు గుర్తుందా? బిస్కెట్ పకోడీ, యాపిల్ పకోడి, మ్యాగీ ఐస్ క్రీమ్, చాకొలేట్ బజ్జీలు.. ఇలా రకరకాలుగా వెరైటీ వంటకాలు చేసి నెటిజన్లకు రుచి చూపిస్తుంటారు కొ...
టైటిల్ చూసి షాక్ అయ్యారా? అసలు 30 రూపాయలకు చాయ్ కూడా రాదు. అలాంటిది చికెన్ బిర్యానీ ఎలా ఇస్తారు.. అనే డౌట్ వచ్చిందా? మీకు వచ్చిన డౌట్ నిజమే కానీ.. రూ.30 కే చికెన్ బిర్యానీ కూడా నిజమే. అవును.. రూ.32 కే మటన్ బిర్యానీ కూడా నిజమే. కానీ.. అది 2023 లో కాదు.. 2001 లో. ఎస్.. 2001 లో ఓ రెస్టారెంట్కు చెందిన మెనూ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]
తెలంగాణలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్(Congress) కంచుకోటగా ఉన్న ములుగు నియోజకవర్గం(mulugu constituency)పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి అనసూయ(dansari anasuya).. అలియాస్ సీతక్క(seethakka)పై పోటీ చేసేందుకు BRS తరఫున బడే నాగజ్యోతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంల...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరుకు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశంలో శాసన సభ సమావేశల తేదీలను ఖరారు చేశారు. గవర్నర్ ప్రసంగం పై రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. ఈ నెల 6న రాష్ట్ర బడ్జెట్ 2023-24 ఉంటుంది. ఈనెల 7న అసెంబ్లీ కి సెలవు. జనవరి 8 నుండి 12 వరుకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని కాళోజీ చెప్పిన మాటలను గుర్తు […]