హైదరాబాద్ (Hyderabad) నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ఆంక్షలు విధించారు. ఈ నెల 6న నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. దుర్గం చెరువు(Durga Lake) కేబుల్ సిస్టమ్ పనుల తనిఖీలో భాగంగా వంతెనపై భారీ క్రేన్ను ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్ను మూసివేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ ల...
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎండలు (Summer) మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ( Weather Dept ) హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతు...
నీవు రాజారెడ్డి (Raja Reddy) రాజ్యాంగం పవర్ ఏమిటో చూపించావ్. నేను అంబేడ్కర్ (Ambedkar) రాజ్యాంగం దమ్మేమిటో చూపిస్తా’ అని సీ ఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) నిప్పులు చెరిగారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర 60వ రోజు రాప్తాడు (Raptadu) నియోజకవర్గంలోని పంగళ్ రోడ్డు నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ వరకు 13.08 కి.మీ. ...
దిల్లీ (Delhi) వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అద్బుత ప్రదర్మన చేసింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో(Delhi Capitals) జరిగిన మ్యాచ్ లో 6 వికెట...
హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా ఏప్రిల్ 6న హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్(Liquor shops closed) కానున్నాయి. ఈ మేరకు రాచకొండ పోలీసులు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ కుటుంబం ఆస్తి లక్ష కోట్ల రూపాయలకు చేరుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. లేదంటే తాను 50 ఫిర్యాదులు చేసినా కూడా ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు TSPSC పేపర్ లీక్ అంశంపై గతంలో ఈడీకి ఫిర్యాదు చేసిన టీకాంగ్రెస్ తాజాగా సీబీఐకి కంప్ల...
తెలంగాణ హైకోర్టును బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ఆశ్రయించారు. తమ ప్రాణానికి హనీ ఉందని.. రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత(India) జిడిపి(GDP) వృద్ధి అంచనాను డిసెంబర్లో 6.6 శాతం నుంచి 6.3 శాతానికి ప్రపంచ బ్యాంక్(World Bank) సవరించింది. సవాలక్ష బాహ్య పరిస్థితులతో పాటు పెరుగుతున్న రుణ వ్యయాలు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి కారణంగా వినియోగ వృద్ధి కూడా నిరోదానికి గురికావచ్చని అంచనా వేసింది.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాండ్యాలో జరిగిన ర్యాలీలో శివకుమార్ రూ.500 నోట్ల నగదు విసిరిన సంగతి తెలిసిందే. మాండ్యా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.