విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవు. వారు ఇంకా నాగరికతకు దూరంగా ఉన్నారు. తమ ప్రాంతానికి దుష్టశక్తులు రావొద్దనే నమ్మకంతో తమ పిల్లలకు కుక్కలతో పెళ్లి చేశారు.
ఆవు నెయ్యిలో క్యాల్షియం, మినరల్స్, బరువు తగ్గడానికి సహాయపడే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు ఆవు నెయ్యి తీసుకోవడం ప్రారంభించాలి. మరి ఆవు నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా? అయితే కేరళ మాత్రం కాదు. తెలియదా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. గురుగ్రామ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(Management Development Institute Gurugram) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కీలక అంశాలను వెళ్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రభాస్(prabhas)ను రాముడిగా చేసేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆదిపురుష్(Adipurush) టీజర్లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్కు డౌట్స్ పెరిగిపోయాయి. అందుకే సినిమాను ఆరు నెలలు పోస్ట్పోన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఓం రౌత్ ఆదిపురుష్ అవుట్ పుట్ని మరింత బెటర్గా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. ఆదిపురుష్ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్కి ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్ రోహిత్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అర్జున్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా రాణిస్తునే బిజినెస్ పరంగా దూసుకుపోతున్నాడు. అలాగే కమర్షియల్గాను చరణ్ మంచి ఫామ్లో ఉన్నాడు. చరణ్ భార్య ఉపాసన(upasana) కూడా అపోలో హాస్పిటల్స్లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇలా ఇద్దరు బిజినెస్ పరంగా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఇన్కమ్ విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ టాప్ లిస్ట్లో వీళ్లే ఉన్నారు. అయితే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ లెవల్ అనేలా కొత్త స్...
బీహార్లోని పూర్నియాలోని బన్మంఖి సబ్డివిజన్లోని మలియానియా దియారా గ్రామంలో జరిగే జాతర చరిత్ర 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఈ సాంప్రదాయ ఉత్సవానికి హాజరయ్యేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు. బీహార్తో పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నేపాల్ నుండి కూడా ఈ జాతరకు వస్తారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం రాత్రి ఓల్డ్ ఢిల్లీ(old delhi)లో పర్యటించారు. ఆ క్రమంలో బెంగాలీ మార్కెట్ సహా వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రసిద్ధ వంటకాలను స్వయంగా తిన్నారు. దీంతో స్థానిక ప్రజలు రాహుల్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.
ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) కీలక ప్రకటన చేశారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిణామాల వల్ల మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.
భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త డిమాండ్ చేశాడు. అయితే భర్తను భార్య తిరస్కరించింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది.