లాల్ సలామ్ మూవీ(Laalsalam Movie)లో మొయిదీన్ భాయ్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ను రజినీ(Rajanikanth) చేస్తున్నారు. ఇటీవలె ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
రెండోవిడత గొర్రెల పంపిణీపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధి దారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మొదటి విడత గొర్రెల పంపిణీ పథకం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో అమలు చేశారు.
రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పని చేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏ(VRA)లను క్రమబద్ధీకరణ చేయుటకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది
దళితుడికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రతికూల ప్రతిచర్యలు వస్తాయని, అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వర (G. Parameshwara) కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (DK Sivakumar) అంశానికి తెరపడగానే, కొత్త సమస్య వచ్చి పడింది. ఫలితాలు వెలువడిన రోజు నుండి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొ...
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).ను ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ పోటీల శిక్షణ, ఖర్చుల కోసం నిఖత్కు రూ. 2 కోట్ల సాయం ప్రకటించారు కేసీఆర్.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన నిందితుడిని కేరళకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
ఒరిస్సా(Orissa)లో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఒరిస్సాలోని పూరి నుంచి బెంగాల్ లోని హౌరా వరకు ఈ ట్రైన్ నడవనుంది.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న చిత్రం బిచ్చగాడు2. ఈ మూవీ మే 19న విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అడివి శేష్, మరో హీరో ఆకాష్ పూరి విచ్చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎఢిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో మూవీ ఫస్ట్ కాపీని ఆమె ఓ స్పెషల్ పర్సన్ కి చూపించింది. ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మామ, అల్లుళ్లు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అనౌన్స్ చేశారు. దీంతో పాటు.. ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ లో పవన్ లుక్ అదిరిపోయింది.
తిరుపతి(Tirupati)లోని గోవిందరాజ స్వామి ఆలయంలో మే 21 నుంచి 25వ తేదీ వరకు బంగారు తాపడం విమాన గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మే 26వ తేది నుంచి జూన్ 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ (High Court) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.