కర్నాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ పోల్ సర్వే కీలక అభిప్రాయాలను తెలియజేసింది. చివరి దశలో బీజేపీ(BJP) బలమైన విజయాలు సాధించినప్పటికీ.. కాంగ్రెస్(congress) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉంటుందని వెల్లడించింది.
అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి(Sarath Chandra Reddy)కి ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో బెయిల్ మంజూరైంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆరోగ్యం కారణాల రీత్యా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బైయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు అతని భార్య చిక...
ఘోరం: చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న విషాదం వీరసముద్రం చెరువులో ప్రమాదవశాత్తు పడిన ముగ్గురు బాలికలు బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడినట్లు సమాచారం మృతులు తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7)గా గుర్తింపు సమ్మర్ సేలువుల నేపథ్యంలో విద్యార్థుల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
తమిళనాడులో ఈ సినిమాల వలన ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. థియేటర్ లలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని తమిళనాడు సినిమా థియేటర్ యాజమాన్యం సంఘం పేర్కొంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Karnataka assembly election campaign) సోమవారం(may 8th) సాయంత్రం 5 గంటలకు పూర్తి కానుంది. మే 10న ఎన్నికల ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని అధికారులు నిలిపివేయనున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నిసీట్లు వస్తే అధికారం చేజిక్కించుకుంటారో ఇప్పుడు చుద్దాం.
ప్రధాని మోదీ పాలనతో అన్ని ధరలు పెరిగిపోయాయని మహిళలకు చెప్పారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.
ట్రెడ్ మిల్ పై నడుస్తూ వ్యాయామం చేశారు. సాధారణంగా ట్రెడ్ మిల్ పాటలు వింటూ చేస్తారు. కానీ మమతా బెనర్జీ ప్రత్యేకత చాటారు. తన ప్రత్యేక జాతికి చెందిన కుక్కను పట్టుకుని ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేశారు.
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty) ఇటీవల తాను యాక్ట్ చేసిన కస్టడీ మూవీ(Custody movie) ప్రమోషన్లలో భాగంగా పలు చోట్ల పాల్గొంది. ఆ క్రమంలో క్లిక్ చేసిన చిత్రాలతోపాటు మరికొన్ని ఫొటోలను కూడా ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు కస్టడీ మూవీలో మరోసారి నాగచైతన్య సరసన యాక్ట్ చేసింది.
ఇంఫాల్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చిన అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన విమానం ఈ విమానంలో 161 మంది విద్యార్థులను అధికారులు తీసుకొచ్చారు మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సొంత రాష్ట్రానికి తరలింపు ఇంఫాల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తొలి విమానం ఈ నేపథ్యంలో విద్యార్థులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు 15 బస్సులు ఏర్పాటు..వీటిలో ఏపీకి 7, తెలంగాణకు 8 బస్సులు
ప్రధాని మోదీ నిర్లక్ష్యం.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంతో మణిపూర్ లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పరిస్థితులు సద్దుమణగలేకపోవడంతో అక్కడి వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
అంతిమ తీర్పు(Anthima Theerpu) చిత్రం నుంచి ప్రముఖ సింగర్ మంగ్లీ(mangli) పాడిన టిప్పా టిప్పా లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో చూసిన పలువురు సూపర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోను చూసేయండి మరి.
ఇంత చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రంలాంటిది.