బీజేపీ(BJP), వైసీపీ(YSRCP)కుమ్మకయ్యారంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) అభిప్రాయపడ్డారు. బయటకు మాత్రం ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నట్లు నటిస్తున్నారని ఆయన ఆరోపించారు.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) యాక్ట్ చేస్తున్న ఓజీ మూవీ సెట్(og movie set) నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. చిత్ర బృందం మూవీ సెట్ నుంచి పవన్ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ మాస్ లుక్ లో క్రేజీగా ఉన్నారు.
ఈరోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(chandrababu naidu) పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమల(tirumala)లో నారా, నందమూరి అభిమానుల(fans) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ భక్తుడు పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించున్నారు.
చైన్ స్నాచర్లు జనాలను భయపెడుతున్నారు. తాజాగా అడ్రస్ కోసం వచ్చిన ఇద్దరు యువకులు మహిళ మెడలో చైన్ దొంగిలించిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్(aaradhya bachchan)పై ఇటీవల యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ వార్తలపై హైకోర్టుDelhi High Court) సీరియస్ అయ్యింది.
మగధీరలో వంద మందితో ఫైట్ చేసిన రామ్ చరణ్(ram charan).. ఈసారి ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేయబోతున్నాడట. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే ఆర్సీ 15ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్(shankar) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు.. రీసెంట్గానే గ్లోబల్ రేంజ్లో 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. అందుకు తగ్గట్టే ఇప్ప...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్లు ఊ.. అనాలే గానీ ఎంతకైనా తెగిస్తారు అభిమానులు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఇద్దరి క్రేజ్ నెక్స్ట్ లెవల్. అయితే ఈ ఇద్దరు పర్సనల్గా కలుస్తారేమో గానీ.. సినిమాల కోసం కలవడం అనేది ఇంపాజిబుల్. అయినా ఇప్పుడు ఓజి కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలవబోతున్నారనే న్యూస్ టెంప్టింగ్గా మారింది.
ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మరణించారు. అధికారులు అలర్ట్ అయ్యి ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఐదుగురు విద్యార్థులు యాంటీ స్లీప్ అలారమ్ సిస్టమ్ పరికరాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఎమర్జెన్సీ కాలంలో జైలు పాలైన 300 మందికి పైగా ఉన్న వారికి ప్రతి నెలా రూ.15,000 పెన్షన్(monthly pension) ఇస్తామని అసోం ప్రభుత్వం(Assam government) ప్రకటించింది.