KNL: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని, దేశం గొప్ప మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని ఎమ్మిగనూర్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బుట్టా రేణుక అన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WNP: ప్రజా పాలన దరఖాస్తులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటిని సర్వేచేసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి చేకూర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు డిమాండ్ చేశారు. పట్టణ సమస్యలు పరిష్కరించాలని సీపీఎం చేపట్టిన రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
AP: గుంటూరు జిల్లా కోర్టుకు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. పోలింగ్ రోజు ఓటర్ సుధాకర్పై అప్పటి ఎమ్మెల్యే అయిన శివకుమార్ దాడి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ జిల్లా కోర్టుకు శివకుమార్ వచ్చారు.
AP: గుంటూరు జిల్లా కోర్టుకు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. పోలింగ్ రోజు ఓటర్ సుధాకర్పై అప్పటి ఎమ్మెల్యే అయిన శివకుమార్ దాడి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ జిల్లా కోర్టుకు శివకుమార్ వచ్చారు.
SKLM: శ్రీకాకుళం స్థానిక రిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రాముని సన్యాసిరావు (60)కి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయ్యింది, ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు స్పందించి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈయన ఇప్పటివరకు 37 సార్లు రక్తదానం చేసినట్లు తెలియజేసారు.
SKLM: శ్రీకాకుళం స్థానిక రిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రాముని సన్యాసిరావు (60)కి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయ్యింది, ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు స్పందించి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈయన ఇప్పటివరకు 37 సార్లు రక్తదానం చేసినట్లు తెలియజేసారు.
SKLM: శ్రీకాకుళం స్థానిక రిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రాముని సన్యాసిరావు (60)కి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయ్యింది, ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు స్పందించి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈయన ఇప్పటివరకు 37 సార్లు రక్తదానం చేసినట్లు తెలియజేసారు.
PPM: కరెంట్ చార్జీల పెంపుకు నిరసనగా పార్వతీపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో భారీ ర్యాలీతో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణం చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి వైయస్సార్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఏస్ఈకి వినతిపత్రం సమర్పించారు.
PPM: కరెంట్ చార్జీల పెంపుకు నిరసనగా పార్వతీపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో భారీ ర్యాలీతో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణం చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి వైయస్సార్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఏస్ఈకి వినతిపత్రం సమర్పించారు.
PPM: కరెంట్ చార్జీల పెంపుకు నిరసనగా పార్వతీపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో భారీ ర్యాలీతో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణం చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి వైయస్సార్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఏస్ఈకి వినతిపత్రం సమర్పించారు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
KDP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా పేర్కొన్నారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు.
KDP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా పేర్కొన్నారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు.