PPM: కరెంట్ చార్జీల పెంపుకు నిరసనగా పార్వతీపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో భారీ ర్యాలీతో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణం చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి వైయస్సార్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఏస్ఈకి వినతిపత్రం సమర్పించారు.
PPM: కరెంట్ చార్జీల పెంపుకు నిరసనగా పార్వతీపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో భారీ ర్యాలీతో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణం చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి వైయస్సార్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఏస్ఈకి వినతిపత్రం సమర్పించారు.
PPM: కరెంట్ చార్జీల పెంపుకు నిరసనగా పార్వతీపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో భారీ ర్యాలీతో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణం చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి వైయస్సార్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఏస్ఈకి వినతిపత్రం సమర్పించారు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
KDP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా పేర్కొన్నారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు.
KDP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా పేర్కొన్నారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు.
KDP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా పేర్కొన్నారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు.
MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.
MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.
MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్కు ఆయన వెళ్లనున్నారు. గురువారం రాత్రి మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సీఎం నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు.
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్కు ఆయన వెళ్లనున్నారు. గురువారం రాత్రి మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సీఎం నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు.
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్కు ఆయన వెళ్లనున్నారు. గురువారం రాత్రి మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సీఎం నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు.