ఎన్టీఆర్: నందిగామ పట్టణ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. వివాద రహితుడిగా పేరు ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ అని తెలిపారు. ప్రధానిగా పనిచేసిన ఆయన ఆర్థిక మంత్రిగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
ఎన్టీఆర్: నందిగామ పట్టణ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. వివాద రహితుడిగా పేరు ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ అని తెలిపారు. ప్రధానిగా పనిచేసిన ఆయన ఆర్థిక మంత్రిగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
ఎన్టీఆర్: నందిగామ పట్టణ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. వివాద రహితుడిగా పేరు ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ అని తెలిపారు. ప్రధానిగా పనిచేసిన ఆయన ఆర్థిక మంత్రిగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
TPT: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా, వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు గూడూరులో ఎమ్మెల్సీ మేరీగ మురళీధర్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీల బాదుడు ప్రజల నెత్తిన రుద్దడం సరికాదన్నారు. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
TPT: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా, వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు గూడూరులో ఎమ్మెల్సీ మేరీగ మురళీధర్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీల బాదుడు ప్రజల నెత్తిన రుద్దడం సరికాదన్నారు. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
E.G: మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల డాక్టర్ బి.అర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మండపేటలోని వైసీపీ కార్యలయం వద్ద శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ.. రాజనీతిజ్ఞుడైన మన్మోహన్ సింగ్ను మహోన్నత వ్యక్తిగా కొనియాడారు.
JNG: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి బచ్చన్నపేట మండలం అధ్యక్షునిగా ఆరేళ్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొని, నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి సేకరించినందుకు రాష్ట్ర అధ్యక్షునికి, జిల్లా నాయకులకు భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. రజక కులస్థులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
JNG: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి బచ్చన్నపేట మండలం అధ్యక్షునిగా ఆరేళ్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొని, నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి సేకరించినందుకు రాష్ట్ర అధ్యక్షునికి, జిల్లా నాయకులకు భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. రజక కులస్థులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
KNL: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని, దేశం గొప్ప మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని ఎమ్మిగనూర్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బుట్టా రేణుక అన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WNP: ప్రజా పాలన దరఖాస్తులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటిని సర్వేచేసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి చేకూర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు డిమాండ్ చేశారు. పట్టణ సమస్యలు పరిష్కరించాలని సీపీఎం చేపట్టిన రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
AP: గుంటూరు జిల్లా కోర్టుకు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. పోలింగ్ రోజు ఓటర్ సుధాకర్పై అప్పటి ఎమ్మెల్యే అయిన శివకుమార్ దాడి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ జిల్లా కోర్టుకు శివకుమార్ వచ్చారు.
AP: గుంటూరు జిల్లా కోర్టుకు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. పోలింగ్ రోజు ఓటర్ సుధాకర్పై అప్పటి ఎమ్మెల్యే అయిన శివకుమార్ దాడి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ జిల్లా కోర్టుకు శివకుమార్ వచ్చారు.
SKLM: శ్రీకాకుళం స్థానిక రిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రాముని సన్యాసిరావు (60)కి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయ్యింది, ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు స్పందించి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈయన ఇప్పటివరకు 37 సార్లు రక్తదానం చేసినట్లు తెలియజేసారు.
SKLM: శ్రీకాకుళం స్థానిక రిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రాముని సన్యాసిరావు (60)కి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయ్యింది, ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు స్పందించి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈయన ఇప్పటివరకు 37 సార్లు రక్తదానం చేసినట్లు తెలియజేసారు.
SKLM: శ్రీకాకుళం స్థానిక రిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రాముని సన్యాసిరావు (60)కి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయ్యింది, ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు స్పందించి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈయన ఇప్పటివరకు 37 సార్లు రక్తదానం చేసినట్లు తెలియజేసారు.