నేడు దేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21 గన్ సెల్యూట్ చేశారు.
కొద్దిసేపటి క్రితం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి రాంచీలో తనను కలవడానికి వచ్చినప్పుడు తన భారీ బైకును ప్రపంచానికి చూపించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CSK కెప్టెన్ మరోసారి బైక్ నడుపుతూ కనిపించాడు.
ఒరిజినల్ చిత్రంలోని కొన్ని పాటలను ఇందులో అలాగే ఉంచారు. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా 'మైన్ నిక్లా గడ్డి లేకే' పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్గా మారింది.
ఓ యువతి పేరెంట్స్ లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేయాలని భావించింది. కానీ తాను అసలు అనుకోలేదు సడన్ గా తల్లిదండ్రులు వస్తారని... దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి తన లవర్ ను బాల్కనీ నుంచి దూకి పారిపోమని సజెస్ట్ చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసి పారిపోమంది.
రూ.4 కోట్లకు పైగా విలువైన లాటరీని ఆ మహిళ గెలుచుకుంది. ఆ మహిళ పేరు డెబ్స్ ఆర్చర్డ్.. డెబ్స్ తన కుటుంబంతో సెలవులకు వెళ్ళింది. నార్వేజియన్ ఫ్జోర్డ్స్లో విహారయాత్రలో సరదాగా గడుపుతున్న ఆమె డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నడవడం లేదు.
పాలమూరు పోలీసులు అతి చేస్తున్నారని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని అంటున్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డ లూడదీసి మరీ కొడతాం అని చెబుతున్నారు.
గదర్2 మూవీ థియేటర్లో ప్రదర్శితం అవుతుండగా ఓ వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆ వ్యక్తిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ భారత చరిత్రలో 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఆయనకంటే ముందుగా మరో ఇద్దరు ఎక్కువ సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. వాళ్లెవరో? జాతినుద్దేశించి వాళ్లు ఎన్నిసార్లు ప్రసంగించారో ఇప్పుడు తెలుసుకుందాం.