• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇందిరా, రాజీవ్‌గాంధీల హత్యలు ప్రమాదాలు : ఉత్తరాఖండ్ మంత్రి

భారత మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీహత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదని, ఇందిర,రాజీవ్ హత్యలు ప్రమాదలేనని సంచలన కామెంట్స్ చేశారు. తమ నానమ్మ, తండ్రి దేశంకోసం బలిదానం చేశారన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. రాహుల్ తెవితేటలు చూస్తే తనకు జాలేస్తుందన్నారు. బలిదానం అంటే భగత్‌సి...

February 1, 2023 / 10:28 AM IST

మళ్లీ మేడారం జాతరొచ్చింది.. నేటి నుంచి మినీ జాతర

ప్రపంచంలోనే అతి పెద్ద జాతర, తెలంగాణ కుంభామేళాగా ఖ్యాతి పొందిన ములుగు జిల్లాలోని మేడారంలో సందడి మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మినీ జాతర జరుగనుంది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర రెండేండ్లకు ఒకసారి జరుగుతుందని అందరికీ తెలిసిందే. మహా జాతర తర్వాతి సంవత్సరం వచ్చే మాఘశుద్ధ పౌర్ణమికి మండమెలిగె పండగ వస్తుంది. దీన్ని మినీ మేడారం జాతర అంటారు. ఈ జాతరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ [&...

February 1, 2023 / 09:22 AM IST

నిర్మలమ్మ బడ్జెట్: వేతన జీవులకు ఊరట కలిగేనా?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు 2023-2024 పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. వరసగా ఐదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లోక్ సభకు సమర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిర్మలా సీతారామన్ కలిశారు. ఉదయం 10.15 గంటలకు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం వేసింది. అక్కడినుంచ...

February 1, 2023 / 10:59 AM IST

ట్రైన్ కిందకి దూకి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరు చూస్తుండగానే పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఆయన ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు […]

February 1, 2023 / 09:55 AM IST

నారా లోకేశ్ యువగళం ఆరవ రోజు పాదయాత్ర షెడ్యూల్

నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. గత ఐదు రోజులుగా 58.5 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. పలమనేరు నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీ దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు దిష్టి తీసి, తిలకం దిద్ది, హారతి పట్టారు. నియోజకవర్గంలో వ్యవసాయ భూములను లోకేశ్ పరిశీలించారు. పొలాల్లో పనిచేస్తు...

February 1, 2023 / 08:41 AM IST

కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత

కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి ప్రముఖ న్యాయవాది శాంతి భూషన్ ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో 1925, నవంబర్ 11న జన్మించారు. అడ్వట్ వృత్తి చేపట్టిన శాంతి భూషణ్ వివిధ హోదాల్లో పని చేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ (ఓ)లో పని చేసి, ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. 1977 నుంచి 1980 వరకు రాజ్యసభ [&hel...

February 1, 2023 / 08:12 AM IST

జార్ఖండ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. 14 మంది మృతి

జార్ఖండ్ ధన్ బాద్‌లో ఆశిర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల చెలరేగి, వేగంగా ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి. ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వీరిలో నలుగురు ఉన్నారులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో చాలా మంది చిక్కుకున్నారు. ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆరు, ఏడో అంతస్తులో మంటలను ఆర్పివేస్తున్నారు. ప్...

February 1, 2023 / 07:56 AM IST

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలో గురుకుల టీచర్లు పోస్టులకు నోటిఫికేషన్‌

ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ఆ శుభ సమయం వచ్చింది. తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 11,105 టీచర్ పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు మొదలు కసరత్తు చేస్తుంది. పీఈటీ, పీడీ పోస్టులకు వివాదలు నెలకొనడంతో వాటిని మినహాయించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు నిర్ణయానికి వచ్చింది. దీంతో మిగతా పోస్టులన్నింటికీ కలిపి వీలైనంత త్వరలో ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ చేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ ...

February 1, 2023 / 07:49 AM IST

చెన్నై విమానాశ్రయంలో సినీ నటి ఖుష్బూకు చేదు అనుభవం..

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఎయిరిండియా సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలిగాయంతో బాధపడుతున్న తాను ఎయిర్ ఇండియా తీరుతో చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్ కోసం అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ట్విట్టర్‌లో పంచుకుంటూ ఎయిరిండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని తీసుకెళ్లేందుకు మీ...

February 1, 2023 / 07:06 AM IST

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించారు. హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతును నిజామాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అమయ్‌కుమార్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా నియమించడమే ...

January 31, 2023 / 09:04 PM IST

జగన్ రాజధాని వ్యాఖ్యలపై బీజేపీ, టీడీపీ గుర్రు

ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖపట్నమంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విశాఖ రాజధాని అని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని జగన్ చెప్పారని, కానీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ము...

January 31, 2023 / 08:58 PM IST

దూసుకొచ్చిన బండరాయి, తృటిలో ప్రాణాపాయం తప్పింది

ఓ భారీ బండరాయి తన ఇంటిలోకి దూసుకు వచ్చిన సమయంలో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నది ఓ మహిళ. ఈ సంఘటన హవాయిలోని పాలోలో వ్యాలీలో చోటు చేసుకున్నది. ఈ వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను అక్కడి జర్నలిస్ట్ ఒకరు పోస్ట్ చేశారు. 17 సెకన్ల ఈ వీడియోలో ఓ మహిళ తన ఇంటిలోపల నడుస్తూ ఉంటుంది. అదే సమయంలో సరిగ్గా ఆమెకు పక్క నుండే […]

January 31, 2023 / 08:54 PM IST

ఆశారాం బాపుకు జీవిత ఖైదు.. ఇది రెండో శిక్ష

ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2013లో శిష్యురాలిపై లైంగికదాడి కేసులో శిక్షను ఖరారు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ అహ్మదాబాద్ మోతెరా ఆశ్రమంలో ఉన్న సమయంలో పదేళ్ల పాటు అత్యాచారం చేశాడట. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీనగర్ సెషన్స్ కోర్టుకు ఆధారాలను సమర్పించారు. విచారణ జరిపి, మంగళవారం తుది తీర్పును ధర్మాసనం వెల్లడించింది. ఆశ...

January 31, 2023 / 08:49 PM IST

శాసన రాజధాని అమరావతిలోనే: జోగి రమేష్

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న జగన్.. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైనదని, విశాఖ రాజధాని కాబోతుందని, త్వరలో తాను కూడా షిఫ్ట్ కానున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధాని మొత్తం అక్కడకు వెళ్తుందనే ప్రచారం సాగుతోంది. అలాగే, రాజధాని అంశం సుప...

January 31, 2023 / 08:16 PM IST

టీడీపీ హయాంలో కరువు, నెల్లూరు వైసీపీ సమస్యలు టీ కప్పులో తుఫాన్: మంత్రి కాకాణి

తెలుగుదేశం పార్టీ హయాంలో కరువు విలయ తాండవం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న కొన్ని వార్తా సంస్థలు ప్రచురించడం లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను మీడియాకు వెల్లడించారు. టీడీపీ హయాంలో పంటలు పండించకపోవంతో కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచే...

January 31, 2023 / 08:00 PM IST