• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చంద్రబాబుకి మద్దతుగా పవన్…. జగన్ పై విమర్శల వర్షం…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి…. పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. కుప్పం  లో నిన్న చంద్రబాబు నాయుడుని పోలీసులు అడ్డుకోవడం పై  పవన్ స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో నంబర్ 1 తీసుకొచ్చారని పవన్ మండిపడ్డారు. ఇలాంటి జీవో గతంలో ఉండి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర...

January 5, 2023 / 08:54 PM IST

ఢిల్లీ పెద్దలు చెప్పినా… రేవంత్ రెడ్డి రాజీనామా ఆఫర్ వెనుక?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల అసంతృప్తికి ఫుల్‌స్టాప్ పడలేదా? అధిష్టానం చర్యలతో వారు కూల్ కాలేదా? పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మార్పుతో సంతృప్తిగా లేరా? రేవంత్ రెడ్డి తీరును వారు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదా? ఇటీవల కొన్ని పార్టీ కార్యక్రమాలను చూస్తే కాంగ్రెస్‌లో అసంతృప్తి రాగానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపించింది. బుధవారం భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జ...

January 5, 2023 / 08:47 PM IST

దేవినేని అవినాష్ కి సీటు ఖరారు చేసిన జగన్…!

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ అన్నీ సిద్దం చేసుకుంటున్నారు. 175సీటు లక్ష్యంగా జగన్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో…. కొందరు అభ్యర్థులకు సీటు ఖరారు చేస్తున్నారు. తాజాగా… విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ని ఖరారు చేశారు. ఈ మేరకు జగన్ ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఈ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేత గద్దె రామ్మోహన్ విజయం సాధించ...

January 5, 2023 / 04:03 PM IST

మాది వైసీపీ ఫ్యామిలీ, నా భర్త పార్టీ మారితే మాత్రం: సుచరిత

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త రాగాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోడ్లు వేయలేకపోతున్నామని, రోడ్లపై పడిన గుంతలు కూడా పూడ్చలేకపోతున్నామని, తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులు ఇస్తుందని, అప్పటి నుండి నీళ్లు ఇస్తున్నట్లు చెప్పుకోవాల్సి వస్తోందని, కేంద్రం నిధులు ఇస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నించే పరి...

January 5, 2023 / 03:59 PM IST

పార్టీ మారను కానీ… కన్నా లక్ష్మీ నారాయణ..!

గత కొంతకాలంగా బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారుతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అయితే… తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. ఆ పార్టీ తో భాగస్వామమ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. అందుకే జనసేన నాయకులు తనకు టచ్ లో ఉంటారని పేర్కొన్న ఆయన తాను పార్టీ మారే ఉద...

January 4, 2023 / 09:07 PM IST

నా ఇంటికి నన్ను రానివ్వరా..? చంద్రబాబు సీరియస్…!

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును కార్యకర్తలు వ్యతిరేకించడంతో.. లాఠీఛార్జ్ కూడా జరిగింది. కాగా… పోలీసులు వ్యవహరించిన తీరు పై చంద్రబాబు సైతం మండిపడ్డారు.మీ అంతు చూస్తానంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు. నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, నాకే రూల్స్‌ చెబుతారా  అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక...

January 4, 2023 / 07:19 PM IST

చంద్రబాబు పర్యటన… కుప్పంలో హై టెన్షన్..!

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో… ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో హై టెన్షన్ నెలకొంది. ఇటీవల ఆయన రెండు రోడ్ షోలలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో…రోడ్ షోలు, బహిరంగ సభలను రద్దు చేశారు. ఈ క్రమంలోనే అనుమతి లేకున్నా… ఆయన కుప్పం పర్యటనకు వెళ్తుండటంతో… ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు వాదులాటకు దిగార...

January 4, 2023 / 06:37 PM IST

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రి పాలయ్యారు. ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చేరారు. అయితే… ఆమెకు ఎలాంటి సమస్య లేదని.. కేవలం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చేరినట్లు పార్టీ వర్గాలు తెలపడం గమనార్హం. సోనియాగాంధీ వెంట.. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియాగాంధీ శ్వాస‌కోస ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధపడుతున్నారని ప్రాథమిక సమాచారం. ఆమె ఆరోగ్యం మంగళవారం కొంచెం క్షీణించినట్టు...

January 4, 2023 / 06:33 PM IST

మెరుగైన చికిత్స కోసం ముంబయి కి రిషబ్ పంత్…!

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్… ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రస్తుతానికి ఆయన చికిత్స డెహ్రాడూన్‌లో కొనసాగుతోంది, అయితే ఇప్పుడు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే DDCA చికిత్స కోసం పంత్‌ను ముంబైకి తీసుకెళ్లనుం...

January 4, 2023 / 06:28 PM IST

బాలయ్య షోకి మంత్రి కేటీఆర్.?

బాలయ్య అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో… సెకండ్ సీజన్ మరింత సూపర్ డూపర్ గా దూసుకుపోతంది. సెకండ్ సీజన్ లో ఊహించని విధంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయుకులు కూడా వచ్చారు. కాగా… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ షోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ తో పాటు [&hell...

January 4, 2023 / 06:11 PM IST

పార్టీతో అభ్యంతరం లేదు కానీ కేసీఆర్ మాకేం చేస్తారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాలలో పోటీ చేస్తే పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ అనేసరికి ఆయనపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుండి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. కొంతమంది పార్టీ రావొచ్చు.. పోటీ చేయవచ్చు కానీ విభజన సమస్యలను ఎలా పరిష్కరి...

January 4, 2023 / 05:50 PM IST

రెండో రోజుకు చేరుకున్న మెట్రో సిబ్బంది ఆందోళన…!

హైదరాబాద్ లో మెట్రో సిబ్బంది ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. నేడు కూడా మెట్రో సిబ్బంది విధులకు గైర్హజరై… ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగోల్ మెట్రో కార్యాలయం వద్ద వీరి ధర్నా కొనసాగుతోంది. ఐదేళ్లుగా తమకు వేతనాలు పెంచలేదని టికెటింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా 11 వేలు జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు. ఈక్రమంలోనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టికెంటింగ్ సిబ్బంది వ...

January 4, 2023 / 05:29 PM IST

ఉయ్యూరు శ్రీనివాస్ మంచివారు, అలాంటి వారిని భయపెడితే ఎలా: వైసీపీ ఎమ్మెల్యే

గుంటూరు టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు చంద్రబాబు కందుకూరు సభలో ప్రమాదం కారణంగా ఎనిమిది మంది మృత్యువాత పడగా, ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే గుంటూరు సభలో ముగ్గురు మృతి చెందారు. కందుకూరు సభలో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ వేలాది మందికి చంద్రన్న కానుకలు ఇస్తామని ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన...

January 4, 2023 / 05:22 PM IST

మల్లారెడ్డిపై కేసీఆర్ అసహనం, ఏపీ-తెలంగాణపై మాట్లాడొద్దు!

విభజన అంశాలపై ఇష్టారీతిన మాట్లాడితే ఇరుకున పడతామని బీఆర్ఎస్ ఆందోళన చెందుతుందా? జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో సెన్సిటివ్ అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ నేతలకు అధిష్టానం సూచిస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అగ్రనాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. పలువురు తో...

January 4, 2023 / 04:16 PM IST

మా అన్నకు ఓ కవచం ఉంది.. ప్రియాంక గాంధీ..!

రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశంలో చలి వణికిస్తున్నా… ఆయన తన పాదయాత్రకు ఎలాంటి పులిస్టాప్ పెట్టలేదు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన కేవలం సాధారణ టీ షర్ట్ ధరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలు జనాలు.. ఇంట్లో నుంచి బయటకు రావడానికి స్వెట్ షర్ట్స్, స్వెట్టర్లు ధరిస్తుంటే.. ఆయన సాధారణ టీ షర్ట్ ధరించడం వెనక రహస్యాన్ని ఆయన సోదరి ప్రియాంక గాంధీ తెలియజేశారు. తన అ...

January 3, 2023 / 08:55 PM IST