రెండస్తుల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(Building collapse). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర థానేలోని భివాండి(bhiwandi thane maharashtra)లో చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ (BRS) పార్టీకి తెలంగాణ సరిహద్దున ఉన్న పొరుగు రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగలడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ (Telangana) ఫార్ములా మహారాష్ట్ర రైతులను ఆకర్షిస్తుందని ఆశించిన అధికార రాష్ట్ర సమితి పార్టీకి సీఎం కేసీఆర్ కు ఈ ఫలితాలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి
ఏపీ గవర్నర్ (Ap Governor ) అబ్దుల్ నజీర్ తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఇస్తి కఫాల్ స్వాగతం పలికారు.
చరిత్రలో తొలిసారిగా భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్(Artillery Regiment)కు ఐదుగురు మహిళా అధికారులు నియమితులయ్యారు. అందులో తండ్రి కోరికపై ఒకరు.. భర్త ఆశయంతో మరొకరు.. ఆర్మీలో చేరామని చెబుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
చాలా కేసులలో హంతకుడు ఎంత తెలివైనోడైనా.. ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు! సరైనోడు దర్యాప్తు చేస్తే.. దెబ్బకు దొరికిపోతాడు. ఇది అలాంటి కేసే! గురుగావ్లో హత్య జరిగితే.. విశాఖపట్నం (Visakhapatnam)లోని ఒక ఫ్యాక్టరీలో తయారైన పాలిథిన్ బ్యాగు.. హంతకుడిని పట్టిచ్చింది.
ఈ రోజుల్లో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగట్లేదు. దీంతో కూరగాయలు తినడమే తగ్గించారు. ప్రజలు క్యారెట్, క్యాప్సికమ్ లేదా ఓక్రా(బెండకాయ) లాంటి చాలా కూరగాయలు తినడం మానేస్తారు. వాటిలో బెండకాయ చాలా మందికి నచ్చదు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (amazon) ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా గ్రేట్ సమ్మర్ సేల్ (Great summer sale) కు సిద్ధమైంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలు కానుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహిస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోబోతుంది. చరిత్రలో ఈ ప్రోగ్రాం చిరస్థాయిగా నిలిచిపోనుంది.
చాలా మంది రాత్రి పూట చపాతీలు(Chapatis), రోటీ(Roties)లను తింటూ ఉంటారు. అయితే అందులో కొంత మంది రాత్రి మిగిలిపోయిన చపాతీలు, రోటీలను బయటపడేస్తుంటారు. రాత్రి మిగిలిన చపాతీలు ఉదయం పూట తింటే డయాబెటిస్(Diabeties) సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మన దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుతం వచ్చి చేరనుంది. జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir)ప్రాంతంలోని కాట్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. పనులు తుది దశకు చేరుకున్నాయి.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను నిండాముంచుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్ల పేర్లతో లింకులను పంపి వాటిని ఓపెన్ చేయగానే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని, వాళ్ల బ్యాంకుల్లో సొమ్ములను కాజేస్తున్నారు.