• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Purification plant : లిక్విడ్‌ వేస్ట్‌ శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిషారాన్ని సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ, 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్‌నగర్‌ డంప్‌యార్డులో వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్‌, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్‌, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది. సంవత్సర కాలంగా కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43% మేర మలారం చెరువు శుద్ధి పూర్తయింది.

April 15, 2023 / 01:30 PM IST

Shaakuntalam: శాకుంతలం మూవీ డే1 కలెక్షన్స్

భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్లో విడుదలైన శాకుంతలం(shaakuntalam) చిత్రం తొలిరోజు కలెక్షన్లలో పర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు(Day 1 Collection) దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి ఇక్కడ చూడండి.

April 15, 2023 / 12:47 PM IST

శ్రీశైలంలో Drone Camera కలకలం.. మరోసారి నిఘా వైఫల్యం

శ్రీశైలం ఆలయంపై చక్కర్లు కొట్టిన డ్రోన్ కెమెరాలు. భక్తులు ఆందోళన చెందారు. అధికారుల నిఘా వైఫల్యం బయటపడింది.

April 15, 2023 / 12:33 PM IST

Adulterated Liquor: బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి

బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని మోతిహారిలో శనివారం కల్తీ మద్యం తాగి 20 మంది మరణించారు.ఈ ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.

April 15, 2023 / 07:47 PM IST

Kcrతో నితీశ్ భేటీ..? మమతతో కూడా మీట్.. లెక్కలివే..?

జేడీయూ అధినేత, బీహర్ సీఎం నితీశ్ కుమార్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పావులు కదుపుతున్నారు. త్వరలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీతో భేటీ కానున్నారు.

April 15, 2023 / 12:23 PM IST

RTC : ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్‌ సర్కారు గుడ్ న్యూస్

ఆర్టీసీ ఉద్యోగులకు (RTC employees) శుభవార్త ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ (PRC) ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ (Bajireddy Govardhan) తెలిపారు.ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు

April 15, 2023 / 12:20 PM IST

తమిళ రాజకీయాలపై VK Sasikala సంచలన వ్యాఖ్యలు

వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న అసెంబ్లీని సినిమా థియేటర్ లా భావిస్తున్నారు. పళని స్వామి నా అపాయింట్ మెంట్ కోరితే తప్పనిసరిగా ఇస్తా అని శశికళ తెలిపారు. మళ్లీ ఏఐడీఎంకేను ఒక్కటి చేయాలని శశికళ భావిస్తున్నది.

April 15, 2023 / 12:10 PM IST

Suryapet: ఎంపీటీసీపై ఎస్ ఐ దాడి.. తిమ్మారెడ్డిగూడెంలో ఉద్రిక్తత

కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి అక్కడున్న కళాకారుల దగ్గరకు వెళ్లి జై భీమ్‌ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రశాంతంగా సాగుతున్న సభను అడ్డుకోవడం ఏంటని ఇది సరైన పద్దతి కాదని ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డిని మునగాల ఎస్సై లోకేష్(Lokesh) చెప్పారు. దీంతో అక్కడ గందగోళ పరిస్థితి నెలక...

April 15, 2023 / 11:57 AM IST

₹ 1.35 Crore.. పైత్యం తగలేయ్య.. ఎందుకు ఇంత ఖర్చుచేశాడంటే..?

కాస్త ఎత్తు ఉండాలని అంత కోరుకుంటారు. అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్ 5 ఇంచుల ఎత్తు పెరిగేందుకు సర్జరీలు చేయించుకున్నాడు. అందుకోసం రూ.1.35 కోట్లు ఖర్చుచేశాడు.

April 15, 2023 / 11:48 AM IST

Nizamabad : సర్కారు దవాఖానాలో దారుణం..రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు…

ఇందూరు ప్రభుత్వాసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామన్న ప్రజాప్రతినిధులు ఆ ఊసే మరిచారు. అన్ని హంగులు ఉన్నాయని బయటకు మెరుస్తుతున్నా సిబ్బంది లేక వైద్యులు రాక రోగులు (Patients) పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. ఓ వైపు సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో భేష్ అని గొప్పలు చెప్పుకుంటున్నా.... ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital) లో కనీసం స్ట్రెచర్ లేకపోవటం ఆందోళనకు గురి చేస్తోంది.

April 15, 2023 / 11:18 AM IST

Nellore:కాలేజీ గదిలో విద్యార్థినికి అబార్షన్​.. యువతి మృతి

ప్రైవేట్ కాలేజీలో బీటెక్​ సెకెండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి కాలేజీ గదిలోనే అబార్షన్ అయ్యింది. అబార్షన్ తర్వాత ఆ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

April 15, 2023 / 11:07 AM IST

spurious liquor తాగి ఐదుగురు మృతి.. 12 మందికి తీవ్ర అస్వస్థత

కల్తీ మద్యం తాగి బీహార్ మోతిహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో ఐదుగురు చనిపోయారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

April 15, 2023 / 11:00 AM IST

Corona టెన్షన్.. మళ్లీ 10 వేలకు పైగా కేసులు, 27 మంది మృతి

గత 24 గంటల్లో దేశంలో 10,753 కరోనా కేసులు వచ్చాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కు చేరింది. వైరస్ సోకిన 27 మంది చనిపోయారు.

April 15, 2023 / 10:47 AM IST

TSPSC : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు

టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ల లీక్ తీవ్ర సంచలనం సృష్టించినది తెలిసిందే. దీనిపై సిట్​దర్యాప్తులో భాగంగా బోర్డు ఉద్యోగులతోపాటు మొత్తం 17 మందిని అరెస్టు చేసింది. చివరగా అరెస్టు అయిన సుస్మిత, లౌకిక్​దంపతులను కోర్టు అనుమతితో శుక్రవారం కస్టడీకి తీసుకుని విచారించారు.

April 15, 2023 / 10:05 AM IST

WhatsAppలో ఇక చాటింగ్ భద్రం.. మనల్ని కాదని ఎవరూ ఏం చేయలేరు

వాట్సప్ నిత్యం ప్రజలకు అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మరో మూడు ఫీచర్లను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

April 15, 2023 / 09:21 AM IST