• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Health Tips: కడుపును కాపాడుకోండిలా.. ఆరోగ్యంగా ఉంచే ఆహారాలివే

కడుపు నొప్పితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. వారంతా సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్లే సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి.

April 18, 2023 / 07:47 PM IST

Green Tea : గ్రీన్ టీ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసం

ప్రస్తుతం ఆఫీసుల్లో, ఇళ్లలో గ్రీన్‌ టీ(Green Tea) తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో కూడా గ్రీన్‌ టీకి భళే డిమాండ్‌ నెలకొంది. గ్రీన్‌ టీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, క్యాటెచిన్స్‌ వంటి బయోయాక్టీవ్‌ పాలిఫెనాల్స్‌(Bioactive polyphenols) చాలా ఉంటాయి.

April 18, 2023 / 07:31 PM IST

Covid Booster Dose: తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ బూస్టర్ డోసు టీకాలు

తెలంగాణ(telangana)లో ఏప్రిల్ 19 నుంచి కొర్బీ వ్యాక్సిన్ కోవిడ్ బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసులు(Covid booster dose) తీసుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.

April 18, 2023 / 07:30 PM IST

Nara Lokesh: ఆ విషయంలో జగన్ కి ఆళ్ల నిదర్శనం… లోకేష్ విమర్శలు..!

లోకేష్(nara Lokesh) పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలి అనే యోచనతో ఆయన ఈ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన.. అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల నుంచి మద్దతు పెంచుకుంటూనే ఆయన... అధికార పార్టీ నేతలు చేస్తున్న పనులపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కర్నూలులో ఉన్న ఆయన.. ఎమ్మల్యే ఆళ్లపై మండిపడ్డారు.

April 18, 2023 / 06:53 PM IST

Hyderabad : భాగ్యనగరాన్ని వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం.. కేటీఆర్ ట్వీట్

వ‌ర‌ల్డ్ హెరిటేజ్ దినోత్స‌వం(World Heritage Day) సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్వీట్ చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచ వార‌సత్వ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని.. గ‌త కొన్నేండ్ల నుంచి మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి ప‌రిచిన కొన్ని వార‌స‌త్వ క‌ట్ట‌డాల‌ను మీ ము...

April 18, 2023 / 06:48 PM IST

Sajjala Ramakrishna Reddy: అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసుపై సీబీఐ హడావిడి చేస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఈ కేసు అప్పుడే పూర్తైనట్లు స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో సీబీఐ వాడుతున్న పదాలు, మాటలు చూస్తుంటే టీడీపీ పొలికల్ ప్లాన్ అని అర్థమవుతుందని సజ్జల అన్నారు. రాబోయే ఎన...

April 18, 2023 / 07:46 PM IST

Kadapa : ఫ్యాక్షన్‌ను పూర్తిగా అణచివేసింది టీడీపీయే : చంద్రబాబు

కడప(Kadapa)లో టీడీపీ జోన్ ఐదు జిల్లాల సమీక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వైసీపీ ప్రభుత్వంపై వివర్శలు నేతలపై సెటైర్లు వేశారు.అరాచకాలకు, వేధింపులకు పాల్పడిన వైసీపీ (YCP) నాయకులకు మేము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాకా మొదటి అరు నెలలు ఇదే మనకు పనిగా ఉంటుందని..ఇప్పుడే గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసుకొండి అంటూ టీడీపీ శ్రేణుల...

April 18, 2023 / 06:24 PM IST

Venkata Mahesh: పవన్ ఏం మాట్లాడారో పేర్ని నానికి అసలు అర్థమైందా..? జనసేన నేత

తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు.. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపింది. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడంతో.. అందరూ పవన్ పై విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో.. వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో... ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన నేతలు(venkata mahesh) కూడా రెడీ అవుతుండటం విశేషం.

April 18, 2023 / 06:15 PM IST

UPI Transaction Limit : UPI వినియోగదారులకు గుడ్ న్యూస్.. డైలీ లిమిట్ పెరిగింది

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఇప్పుడు ప్రజలు నగదుకు బదులుగా ఆన్‌లైన్ లావాదేవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశాల్లో ఆన్‌లైన్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి.

April 18, 2023 / 06:14 PM IST

Rohit Sharma : తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ..హైదరాబాద్‌లో సందడి

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

April 18, 2023 / 06:03 PM IST

Software Company: 700 మందికి రెండేళ్లుగా నో శాలరీ..ఇప్పుడు ఎత్తేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ

హైదరాబాద్లో(hyderabad) మరో సాఫ్ట్ వేర్ సంస్థ 700 మంది ఉద్యోగులను మోసం చేసింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు కంపెనీ ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తున్నారు.

April 18, 2023 / 05:57 PM IST

Bournvitaలో షుగర్, క్యాన్సర్ కారక రంగులు.. కంపెనీ క్లారిటీ

బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్, క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని వీడియో చక్కర్లు కొట్టగా.. అదేం లేదని కంపెనీ కొట్టిపారేసింది. గత 7 దశాబ్దాల నుంచి భారతీయుల ఆదరణ చూరగొన్నామని, ఇక్కడి చట్టాల మేరకు డ్రింక్ అందజేస్తున్నామని తెలిపారు.

April 18, 2023 / 05:46 PM IST

YS Jagan : సీబీఐ విచారణకు అవినాష్‌.. డీజీపీతో సీఎం జగన్‌ కీలక భేటీ

కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP AvinashReddy) సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అని.. అలాగే సీబీఐ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివేకా హత్య కేసు పర...

April 18, 2023 / 06:05 PM IST

Electric scooter : ఏథర్ కొత్త స్కూటర్ కొనే వారికి బంపరాఫర్.. రూ.30 వేల తగ్గింపు

ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఈవీ స్కూటర్ వచ్చేసింది.ఏథర్ ఎనర్జీ కంపెనీ కొత్త ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని ధర పాత ధరకంటే రూ. 30,000 తక్కువే ఉంచింది.

April 18, 2023 / 05:38 PM IST

YS Bhaskar Reddy : భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లకు 6 రోజుల సీబీఐ కస్టడీ

భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లకు 6 రోజుల సీబీఐ కస్టడీని కోర్టు విధించింది. మరో వైపు అవినాష్ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

April 18, 2023 / 05:32 PM IST