మధుస్మిత మాంచెస్టర్లో జరిగిన మారథాన్లో పాల్గొంది. 4 గంటల 50 నిమిషాల్లో 42.5 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసింది. సోషల్ మీడియాలో జనాలు మధుస్మితపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె కట్టుకున్న చీర చాలా ప్రత్యేకమైంది. ఒడిశా ప్రజలు దానిని ఒడియా సంస్కృతి ప్రతిబింబేందుకు ఈ చీర ధరిస్తారు.
పక్కింటికి వెళ్లాల్సిన ఓ వ్యక్తి(Black teenager)..తన ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టాడని ఓ ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగలేదు. ఆ యువకుడిపై రెండు రౌండ్ల కాల్పులు(gun shooting) జరిపాడు. ఈ ఘటన ఇటీవల అగ్రరాజ్యం అమెరికా(USA Kansas City)లో జరిగింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు సైతం స్పందించారు.
ఏప్రిల్ 28న థియేటర్లో పిచ్చెక్కిపోవాలని యంగ్ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అదే రోజు ప్రేక్షకులు, అభిమానులకు ఒక పండగలా ఉంటుందని ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర(anil sunkara) పేర్కొన్నారు. నిన్న కాకినాడలో జరిగిన ట్రైలర్ లాండ్ వేడుకలో భాగంగా వీరు ఈ వ్యాఖ్యలు చేశారు.
కడప పెద్ద దర్గా లో రంజాన్ మాస ప్రార్థనల్లో, ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరియు ఇతర టిడిపి నాయకులు.... కార్యకర్తలు పుత్తా ఎస్టేట్ (Putta Estate)వేదికైంది.అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు(Iftar feast) లో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలియజేశారు
జిల్లాలోని కొండమిట్ట(Kondamitta)లో దారుణం చోటుచేసుకుంది.. బ్యూటీ పార్లర్(Beauty parlour)లో పనిచేస్తున్న యువతిని అత్యంత కిరాతంగా గొంతుకోసి చంపేశాడు ఓ యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్(Ananda Theatre) వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీ పార్లర్లోకి ప్రవేశించిన యువకుడు చక్రవర్తి.. ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా ప్రశాంతి గొంతు కోశాడు.
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి (Lakshmi narasimha swamy) జయంత్యుత్సవ ఏర్పాట్లపై ఈవో గీత వివరించారు. మే 2 నుంచి జయంత్యుత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్పై మావోయిస్టులు కాల్పులు జరిపి కలకలం రేపారు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మందవి (Congress MLA Vikram Mandavi) ఓ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్నారు. బీజాపూర్ మీదుగా ఆయన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. ఇటీవల ఉద్యోగులకు డీఎ (DA) పెంచిన కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్థమవుతున్నట్లు తెలుస్తోంది. 7వ వేతన సంఘాన్ని నిలిపివేసి కొత్త విధాన్ని తీసుకురావాలని భావిస్తొంది. ప్రస్తుత ఉద్యోగుల ఫిట్మెంట్ 2.57గా ఉంది. ఉద్యోగుల డిమాండ్ మేరకు దీన్ని 3కు పెంచితే ఉద్యోగుల బేసిక్ శాలరీ(Basic Salary) రూ.3 వేల వరుకు పెరుగనుంది. ఒకవేళ 7వ వేతన స...
KBC 15 నమోదు ప్రక్రియ ఏప్రిల్ 29నుంచి మొదలు కానుంది. ఈ రిజిస్ట్రేషన్ sms ద్వారా లేదా soni liv యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నారు
మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (Atiq Ahmad)తోపాటు అతని సోదరుడు అష్రఫ్లు హతమైన వేళ.. ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉండేవని.. కానీ, ఇప్పుడు ఏ నేరస్థుడు, మాఫియా (Mafia) వ్యాపారవేత్తలను బెదిరించలేరని సీఎం యోగి తెలిపారు