• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

MLC Kavitha: నేడు ఢిల్లీలో దీక్ష..అసలు నిరసన ఇందుకేనా!

దేశరాజధాని ఢిల్లీ(delhi)లోని జంతర్‌మంతర్(jantar mantar) వద్ద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) నిరసన(protest) దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు(Womens Reservation Bill) డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల వారు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

March 10, 2023 / 09:01 AM IST

Hyderabad:లో రూ.12కే కిలో ఉల్లి…భారీగా తగ్గిన రేటు

భాగ్యనగరంలో(hyderabad) ఉల్లిపాయల(onion) ధర(rate) భారీగా తగ్గింది. క్వింటాల్ ఉల్లి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో(wholesale market) రూ.1,200 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. దీంతో కిలో ఉల్లిని రూ.12 నుంచి రూ.21 వరకు ఆన్ లైన్లో(online)విక్రయిస్తుండగా, రిటైల్, కిరాణా షాపుల్లో(retail price) ఉల్లి పరిమాణం, నాణ్యతను బట్టి కిలో రూ.16 నుంచి రూ.25 వరకు సేల్ చేస్తున్నారు.

March 10, 2023 / 07:47 AM IST

RRR Movie: తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రపదజాలం, రాఘవేంద్ర రావు కూడా..

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammreddy Bharadwaja) ఆర్ ఆర్ ఆర్ సినిమా పైన చేసిన వ్యాఖ్యల మీద ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు (Konidela Naga Babu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావులు (director raghavendra rao) స్పందించారు.

March 10, 2023 / 11:44 AM IST

KCR: బీజేపీ కక్ష సాధింపు చర్యలు, కవితకు అందుకే నోటీసులు

కక్ష సాధింపులో భాగంగానే తన కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు, సమన్లు వచ్చాయని , ఉద్యమ సమయంలోను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆమెకు ధైర్యం చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాటి కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారని తెలుస్తోంది .

March 10, 2023 / 06:47 AM IST

Sumalatha Ambarish : కమలం గూటికి ఎంపీ సుమలత..! క్లారిటీ ఇచ్చిన కర్ణాటక సీఎం

కర్ణాటకలో(Karnataka) అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజకీయ నాయకురాలిగా మారిన ప్రముఖ నటి, మాండ్యా లోక్‌సభ ఎంపీ సుమలత అంబరీష్..(Sumalatha Ambarish) అధికార బీజేపీలో చేరవచ్చనే ప్రచారం సాగుతోంది.. శుక్రవారం మండ్యలో(Mandya) జరిగే ప్రెస్ మీట్‌లో స్వతంత్ర ఎంపీ సుమలత బీజేపీలో చేరే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

March 9, 2023 / 10:16 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు .. ఇంటి నిర్మాణానికి 3లక్షలు సాయం

తెలంగాణ (Telangana) కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దళిత బందు (dalit bandhu) డబుల్ బెడ్ రూమ్,పోడు పై రాష్ట్రంలో రెండో విడతలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. ”2021లో దళితబంధు పథకం ప్రారంభం కాగా ఏటా ఆగస్టు 26న దళితబంధు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. హుజూరాబాద్ (Huzurabad )నియోజకవర్గంలో వంద శాతం అమలు చేశాం.

March 9, 2023 / 09:31 PM IST

Half-Day Schools : మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు

తెలంగాణలోని (Telanagna) విద్యార్దులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి15 నుంచి ఒంటి పూట బడులు (Half-Day Schools) ప్రారంభంకానున్నాయి. నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ (Department of Education) ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.

March 9, 2023 / 08:16 PM IST

Nepal : నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్

నేపాల్ (Nepal) అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్ర పౌడెల్ (Ramachandra Poudel) విజయం సాధించారు. 214 మంది ఎంపీలు, 352 మంది శాసనసభ సభ్యులు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు. రామచంద్ర పౌడెల్ నేపాలీ కాంగ్రెస్ (Congress) పార్టీ నేత. ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన నేపాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. పౌడెల్ విజయం సాధించడం పట్ల నేపాలీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ బా హర్షం వ్యక్తం చేశారు.

March 9, 2023 / 08:14 PM IST

CM KCR : జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ బుక్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

‘జెనిసిస్ (Genesis) అండ్ ఎవల్యూషన్ (Evolution) ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి (BRS) ’ తొలి ఇంగ్లీష్ బుక్ ని (English book) ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జాతీయ రాజీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR )గత ఐదు సంవత్సరాలుగా చేసిన మేధోమథనానికి దర్పణంగా.. (సీపీఆర్‌వో CPRO) వనం జ్వాలా నరసింహారావు ఈ పుస్తకాన్ని రచించగా.. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ (Juluru Gaurishankar) ప్రచురిం...

March 9, 2023 / 06:37 PM IST

Lokesh 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నయువగళం పాదయాత్ర..!

Lokesh Padayatra : యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ అని పేర్కొన్న ఆయన జగన్ ప్రభుత్వం వచ్చి మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు.

March 9, 2023 / 06:10 PM IST

Dear gvmc..ఈ పరికరం చూడండి, ఓ నెటిజన్ ట్వీట్, వైరల్

Dear gvmc:సాగర తీరాన చెత్త (garbage), చెదారం ఎక్కువే ఉంటుంది. పర్యాటకుల (tourist) రాకను బట్టి గార్బెజ్ కనిపిస్తుంది. అయితే క్లీన్ (clean) చేయడం పెద్ద పని.. అవును కార్మికులతో (labourer) పని చేయించాలి. దాదాపు అన్ని చోట్ల క్లీన్ (clean) చేస్తుంటారు. కానీ విశాఖకు (vizag) చెందిన ఓ నెటిజన్ (netizen) మాత్రం చక్కని ఐడియా (idea) ఇచ్చాడు.

March 9, 2023 / 05:49 PM IST

kaniha : నడవలేని స్థితిలో శ్రీకాంత్‌ హీరోయిన్‌

kaniha ఈ ఫొటోలో ఉన్న నాటి హీరోయిన్‌ని గుర్తుపట్టారా? శ్రీకాంత్‌ హీరోగా నటించిన ఒట్టేసి చెబుతున్నా, రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్‌ సినిమాల్లో నటించిన తమిళనటి కనిహ. ఇప్పుడామె నడవలేని స్థితిలో ఉన్నారు. 2008 తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన కనిహ మళ్లీ ఈ మధ్య కాలంలో మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంటున్నారు.

March 9, 2023 / 05:42 PM IST

Amit Shah తెలంగాణ పర్యటనలో మార్పులు..!

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. కాగా... ఈ పర్యటనలో ఆయన మళ్లీ మార్పులు చేశారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈ నెల 11న హైదరాబాద్ కు రావాల్సి వుంది. ఆ మరుసటి రోజు సంగారెడ్డిలో నిర్వహించే బీజేపీ మేధావుల సమావేశానికి ఆయన హాజరు కావాల్సి వుంది.

March 9, 2023 / 05:38 PM IST

GHMC : హలీం స్టాళ్లకు జీహెచ్‌ఎంసీ కీలక సూచనలు

రంజాన్ (Ramzan) మాసం వచ్చిందంటే చాలు హైదరాబాదీలకు (Hyderabadis) హలీం గుర్తొస్తోంది. నోరూరుతోంది. వేడి వేడిగా, ఘుమ‌ఘుమ‌లాడే హ‌లీంను ఆర‌గించాల‌ని అనిపిస్తోంది. మ‌రి ఈ హ‌లీం (Hallem) బ‌ట్టీలు ఒక‌ట్రెండు కాదు.. న‌గ‌రంలోని ప్ర‌తి వీధిలో ద‌ర్శ‌న‌మిస్తాయి. జంట నగరాల్లోని రెస్టారెంట్లు (Restaurants) హోటళ్లలో హలీమ్ తయారీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) (Ghmc) మార్గదర్శకాలు ప్రత్య...

March 9, 2023 / 05:28 PM IST

chigurupati jayaram హత్య కేసులో రాకేశ్ రెడ్డికి యావజ్జీవ శిక్ష

chigurupati jayaram:అప్పట్లో సంచలనం రేపిన పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం (chigurupati jayaram) హత్య కేసులో రాకేశ్ రెడ్డి (rakesh reddy) నాంపల్లి కోర్టు (nampally court) జీవిత ఖైతు విధించింది. 2019 జనవరి 31న జయరామ్‌ను (jayaram) రాకేశ్‌ రెడ్డి హత్య చేశాడు.

March 9, 2023 / 05:17 PM IST