కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూరత్ కోర్టు (Surat Court) భారీ షాక్ ఇచ్చింది. ఓ పరువు నష్టం (Defamation case against Rahul Gandhi) దావా కేసులో అతనిని దోషిగా (Rahul Gandhi Convicted) తేల్చిన న్యాయస్థానం, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
Ex Minister Janardhana Reddy : కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. మరి ఎప్పుడో జరిగిన పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? ఈ పెళ్లి దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లివేడుకల్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
Lottery : కష్టాల్లో ఉన్నవారికి లాటరీ దొరికితే ఆ ఆనందమే వేరు. ఆ డబ్బుతో తమ కష్టాలన్నీ తీరిపోయాయని హ్యాపీగా ఫీలౌతారు. ఇక నుంచి ఆ డబ్బుతో తమ కుటుంబం మొత్తం హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే... ఓ మహిళ మాత్రం లాటరీ గెలవగానే.. భర్తను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లాడింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మరొక మృతదేహాన్ని బయటకు తీసింది.
దోమల విషయంలోను ప్రజలకు పోలీసులు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. హాస్పిటల్ లో ప్రసవానంతరం ఓ మహిళకు యూపీ పోలీసులు దోమల నివారణ కాయిల్స్ ను అందించారు.
ఉగాది పర్వదినం (ugadi festival) రోజున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana IT Minister KT Rama Rao), తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana president Bandi Sanjay) మధ్య ట్విట్టర్ యుద్ధం (Twitter fight) సాగింది.
పాంటసీ గేమింగ్ ప్లాట్ ఫామ్ (fantasy gaming platform) డ్రీమ్ 11 (Dream11) ఇటీవల 225 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిజింగ్ రౌండ్ ను (fundraising round) ప్రకటించింది. ఇది మన కరెన్సీలో రూ.1650 కోట్లు. ఈ ఫండ్ రెయిజింగ్ ప్రకటన తర్వాత డ్రీమ్ 11 సీఈవో (Dream11 CEO) హర్ష్ జైన్ (Dream11 CEO Harsh Jain) వేతనం 3.3 రెట్లు పెరిగింది.
ఖలిస్థాన్ వేర్పాటువాద సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి, తప్పించుకున్నాడు. అతను తప్పించుకోవడానికి పపల్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి సహకరించినట్లుగా భావిస్తున్నారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC election) సర్వం సిద్ధమైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, టీచర్ ఎమ్మెల్సీలను క్లీన్స్వీప్ చేసింది అధికార వైసీపీ. కానీ పట్టభద్రుల (graduates) విషయానికి వచ్చేసరికి అనూహ్య ఫలితాలు వచ్చాయి. మొత్తం 3 సీట్లనూ టీడీపీ గెల్చుకుంది అధికార వైసీసీకి పోటీగా టీడీపీ కూడా బరిలోకి దిగడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ (Department of Meteorology)హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Bihar Board 12th exam:చదవాలనే ఆసక్తి ఉండాలే కానీ.. ఏమైనా సాధించొచ్చు. మంచి ప్రతిభను కనబరచొచ్చు. బీహర్కు (bihar) చెందిన ఓ విద్యార్థిని ఇలా సత్తా చాటారు. పన్నెండో తరగతిలో మంచి మార్కులను సాధించారు. ఆమె సొంతంగా చదువుకునే మంచి మార్కులు పొందడం విశేషం. కాలేజీలో చేరినప్పటికీ.. ఇంటి వద్ద రాత్రింబవళ్లు కూర్చొని కష్టపడి చదివారు. ట్యూషన్, స్పెషల్ క్లాసులకు వెళ్లలేదు.