TG: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనం జప్తు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.