TG: 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8–9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ HYDలో ప్రపంచస్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో MOU కుదుర్చుకోనున్నారు.