TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి KCR దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గతంలో దుబ్బాక ఉపఎన్నికప్పుడు KCR ప్రచారానికి రాలేదు. దీంతో ఆ స్థానాన్ని BRS కోల్పోయింది. కంటోన్మెంట్.. ఇప్పుడూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే ముందే ఓడిపోతామనే కేసీఆర్ దూరంగా ఉన్నారా..? లేదా KCR దూరంగా ఉండటం వల్లే BRS ఓడిపోయిందా..? కామెంట్ చేయండి.