దర్శకరత్న రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. తాజాగా ఆయన డిజిటల్ బాట పట్టారు. కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఆయన స్టార్ట్ చేశారు. కేఆర్ఆర్ వర్క్స్ పేరు ఆ ఛానెల్ను ఏర్పాటు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఆ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మందిని తెలుగు...
నందమూరి తారకరత్న ఆస్పత్రిలో వెంటిలేటర్పై ఉన్నాడు. తాజా ఆయన మెదడుకు స్కాన్ తీసినట్లు హిందూపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. తారకరత్నను చూసేందుకు వెళ్లిన ఆయన వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తారకరత్నకు వచ్చే రిపోర్టును బట్టీ మెదడు పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుందని, దాన్ని బట్టి ఆయన్ని విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబీకులు ఉన్నారని లక్ష్మీనారాయణ వెల్లడించారు...
కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభ...
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం...
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా శుక్రవారం సినీ నటుడు పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల టైంలో పోసాని వైసీపీ తరపున జోరుగా ప్రచారం చేశారు. సీఎం జగన్ పోసానికి కీలక బాధ్యతలను అప్పజెప్పారు. విశాఖ కేంద్రంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు పలు చర్యలు చేపట్...
నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ దర్శకుడు: రంజిత్ జయకోడి నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2023 గత ఏడాది విడుదలైన ఏ1 ఎక్స్ ప్రెస్, వివాహ బోజనంబు, గల్లీ రౌడీ వంటి చిత్రాలతో నిరాశ చెందిన హీరో సందీప్ కిషన్ మైఖేల్ మూవీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. […]
టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమ...
కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92. విశ్వనాథ్ భౌతికకాయానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నివాళులు అర్పించారు. అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ భౌతికకాయాన...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మంద...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...
భారతీయ సినిమాల్లో మరపురాని సినిమా శంకరాభరణం. గొప్ప సాంఘిక చిత్రాన్ని తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ఆ సినిమా విడుదల రోజే కన్నుమూయడం మరింత విషాదాన్ని నింపింది. సినీ రంగానికి భారతీయ సంస్కృతిని అద్దిన గొప్ప మూర్తిమయుడు విశ్వనాథ్. ఆయన సినిమాలన్నీ సామాజిక ఇతివృత్తంతో కూడినవే. ఎలాంటి వంకర మాటలు, జుగుప్సకరమైన హాస్యం ఉండవు. అందుకే ఆయన సినిమాలన్నీ క్లాసిక్ చిత్రాలు అంటారు. ...
100 కాదు, 500 కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 1500 కోట్లతో ప్రభాస్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్.. ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నా ఆదిపురుష్ 550 కోట్లు, ప్రాజెక్ట్ కె 500 కోట్లు, సలార్ 250 కోట్లు, మారుతి ప్రాజెక్ట్ అటు, ఇటుగా 200 కోట్లతో తెరకెక్కుతున్నాయి. సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ కూడా 500 కోట్ల బడ్జెట్తో రూపొందనుంది. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ...
పవర్ ఫుల్ అన్స్టాపబుల్ ఎపిసోడ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొన్ని గంటల్లో ఆహా యాప్ పై పడేందుకు పవర్ స్టార్ సైన్యం రెడీ అవుతోంది. బాలయ్యతో పవనిజం ఎలా ఉందో చూడడానికి తహతహలాడుతున్నారు. అందుకే ఓ రోజు ముందుగానే పవర్ బ్యాంగ్ ఎపిసోడ్ను స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. ‘అన్స్టాపబుల్ 2’ ఫైనల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఈ రాత్రి...
పలు హాలీవుడ్ ప్రిడిక్షన్స్ ఈసారి ఆస్కార్ బరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్లో ఉంటాడని చెప్పడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆస్కార్ నామినేషన్స్లో తారక్కు చోటు దక్కలేదు. అయినా ఆస్కార్ లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగడంతో.. ఒక అభిమానికి ఇది చాలు అని సంబరపడిపోయారు. ఇక ఇప్పుడు ఆస్కార్ ప్రోమోలో ఎన్టీఆర్ కనిపించడంతో.. మరోసారి పండగ చేసుకుంటున్నారు. తాజాగా 95వ ఆస్కార్ అవార్డ్స్...
SSMB 28.. ఈ ప్రాజెక్ట్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. సినిమా లేట్ అవుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న.. త్రివిక్రమ్ మాత్రం చాలా కూల్గా ఈ ప్రాజెక్ట్ను డీల్ చేస్తున్నాడు. రీసెంట్గా షూటింగ్ బ్రేక్లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఆట విలన్ బ్యాచ్తో ఉండడంతో.. ...