బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్ రోనాల్డ్ సన్ ఇప్పుడు 'పరేషాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీకు అభిమానుల(Fans)కు మధ్య దూరం తగ్గింది. సోషల్ మీడియా(Social media)లో అందరూ నిత్యం ఏదో ఒక విధంగా యాక్టివ్ గానే ఉంటున్నారు.
‘దేవర’ ఫస్ట్ లుక్(Devara First look)కు వచ్చిన అద్భుతమైన స్పందనకు ఎన్టీఆర్(NTR) కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరైన హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ఏ లో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్న రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఆదివారం కన్నుమూశారు. కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ గుండెపోటుకు గురయ్యారు.
ఇంటిపై తీసుకున్న లోన్ కట్టకపోవడంతో జప్తు చేస్తున్నామని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. లోన్ మొత్తం కట్టినప్పటికీ.. నోటీసు ఇప్పటికీ తీయలేదని గుర్తుచేశారు.
నటనతో పాటు ప్రేమకథలతో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి నయనతార. తొలి సినిమానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తో నటించారు. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు.
బుట్టబొమ్మ బ్యూటీ పూజా హెగ్దే(Pooja Hegde) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో రెడ్ కలర్ డ్రైస్ ధరించిన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అంతే కేవలం రెండు గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది లైక్ చేశారు. ఈ చిత్రాలు చూసిన పలువురు సూపర్, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
సినిమా రంగంలో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న నయనతార ఇప్పుడు వ్యాపారరంగంలోకి కూడా అడుగుపెట్టింది. కాగా.. సినిమా ఇండస్ట్రీకి చెందిన రంగంలోనే బిజినెస్ ను చేస్తున్నట్లు సమాచారం.
అనసూయ భరద్వాజ్ భర్త, పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్ వెళ్లారు. బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను ఇన్ స్టలో షేర్ చేశారు. సమ్మర్లో మరింత హీట్ పెంచావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దిగ్గజ నటుడు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలను నిన్న(మే 20న) హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోని కూకట్పల్లిలోని కైతలాపూర్ మైదానంలో జరిపింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతోపాటు స్టార్ హీరోలు కూడా రావడంతో అభిమానులు మరపురాని అనుభూతిని పొందారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను ఇక్కడ చుద్దాం.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(sonakshi sinha) తన ఇన్ స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన కొన్ని బ్లాక్ డ్రైస్ ఫొటోలను ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు జూన్ 2, 1987న బిహార్లోని పాట్నాలో జన్మించింది. మొదట కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ 2010లో దబాంగ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్టు కావడంతో రౌడీ రాథోడ్ (2012), సన్ ఆఫ్ సర్దార్ (2012), దబాంగ్ 2 (2012) వంటి అనేక చిత్రాల్లో నటించి మం...
టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. ఈ మధ్యనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ వేడుక ఘనంగా జరిగింది.
పవన్ కల్యాణ్ రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు.
వెన్నెల కిషోర్ ఇంట్లో 2000 నోట్లు గుట్టలుగా ఉండటాన్ని మంచు విష్ణు షేర్ చేయడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.