దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
బ్రో మూవీ నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'బ్రో' మూవీలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే క్యారెక్టర్లో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడు.
డింపుల్ పై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు బనాయించారు. ఆమెతో డీసీపీ చాలాసార్లు ర్యాష్ గా మాట్లాడారు. హీరోయిన్ కారు పార్కింగ్ ప్రదేశంలో ట్రాఫిక్ కోన్స్ పెట్టారు. రోడ్డు మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ అపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చాయి?
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడంలో ముందుంటారు. ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందిపెడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. మొదటిరోజు పింక్ కలర్ గౌన్ లో మురిపించింది. ఆ సమయంలో ఆమె బల్లి నక్లెస్ తో భయపెట్టింది. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ ని కాపీ కొట్టింది. తాజాగా ఈకల డ్రెస్సు ధరించింది.
హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకున్నా, ఆయన సినిమాలన్నీ దాదాపు తెలుగులో డబ్ అవుతూనే ఉంటాయి. అందుకే ఆయనకు ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan).. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్(sai dharam tej) తో కలిసిన నటిస్తున్న చిత్రం బ్రో(BRO). ప్రముఖ నటుడు సముద్రఖని(samudra khani) దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మే22న తుదిశ్వాస విడిచారు. కన్నుమూశారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ సందర్భంగా మేకలను బలి ఇచ్చిన కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
బాలీవుడ్ ఫేమస్ డ్యాన్సర్ రాఖీ సావంత్ ఓ పాటకు తన పాకిస్థానీ డ్యాన్స్ పార్ట్ నర్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.
కన్నడ బ్యూటీ, ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్(nabha natesh) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ గురించి ఓసారి తెలుసుకుందాం. నభా మొదట 2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగ ప్రవేశం చేయగా..ఆ తర్వాత 2018లో నన్ను దోచుకుందువటే తెలుగు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 20...
హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు పార్క్ చేసిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ కారును డింపుల్, ఆమె ఫ్రెండ్ ఢీ కొట్టిన ఘటనలో చోటుచేసుకున్న ఘటన ఈ క్రమంలో రాహుల్ డ్రైవర్, డింపుల్, డేవిడ్ మధ్య తలెత్తిన వాగ్వాదం ఆ నేపథ్యంలోనే రాహుల్ కారును పదే పదే తన్నిన డింపుల్, డేవిడ్ జర్నలిస్ట్ కాలనీలోని ఒకే అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఇద్దరి మధ్య గొడవ దీంతో వారిపై పోలీస్ స్టేషన్ల...
ఆస్కార్-విజేత చిత్రం RRR మూవీలో నటుడు రే స్టీవెన్సన్ 58 సంవత్సరాల వయస్సులో ఇటలీలో ఆదివారం కన్నుమూశారు. ఇండిపెండెంట్ టాలెంట్లో అతని ప్రతినిధులు ఈ వార్తను ధృవీకరించారు.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోనున్నారు. ఐశ్వర్య కూడా డాక్టరే. ఆదివారం వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లో వేడుకగా జరిగింది.
ఆదిత్యసింగ్ రాజ్పుత్(Aditya Singh Rajput) ముంబైలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఆదిత్యసింగ్ను కలిసేందుకు అతని స్నేహితుడు వెళ్లగా బాత్రూమ్లో పడిపోయి ఉన్నాడు. వాచ్మెన్ సాయంతో ఆదిత్యసింగ్ను ఆస్పత్రి(Hospital)కి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
నేను స్డూడెంట్ సార్ చిత్రం నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్తోనే మూవీ కాన్సెప్ట్పై కాస్త క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ట్రై చేశారు.