టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్లలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఒకటి. రామానాయుడు ఉన్నంత కాలం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వరుస సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ పరిస్థితి.. సినిమాలు నిర్మిస్తోందా? లేదా? అనేలా ఉంది. ఇక ఇప్పుడు అహింస కలెక్షన్స్ చూస్తే.. ఈ దెబ్బకు సురేష్ బాబు సినిమాలు తీయడం పూర్తిగా మానేస్తాడా? అనే డౌట్స్ వస్తున్నాయి.
ఇక నుంచి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తానని బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రకటించారు.
హాట్ యాంకర్ అనసూయ గురించి అందిరికీ తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా గ్లామర్ విషయంలో అనసూయ తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతునే ఉంటుంది. తాజాగా ఫారిన్ వీధుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో పొట్టి నిక్కర్లో సందడి చేస్తోంది అనసూయ.
కొన్ని సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేస్తుంటాయి. ఇప్పటికే కాంతార, లవ్ టుడే లాంటి డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక పోయిన వారం రిలీజ్ అయిన మళయాళ బ్లాక్ బస్టర్ 2018 కూడా అదిరిపోయే కలెక్షన్స్తో దూసుకుపోతోంది.
ఆదిపురుష్ ప్రీ రీలిజ్ ఈవెంట్ ఈ నెల 6వ తేదీన తిరుపతిలో జరగనుంది. ఆ వేడుకకు ముంబై నుంచి తిరుపతికి బండి మీద వస్తానని సంగీత దర్శకుడు అజయ్ అతుల్ ప్రకటించారు.
కొన్ని రోజుల క్రితం ప్రెగ్నెన్సీని ప్రకటించి షాక్ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. అయితే పెళ్లి కాకుండానే ఇల్లీ బేబి తల్లి కావడం ఏంటి? అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరు? పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అసలు పెళ్లి చేసుకుందా? అనే డౌట్స్ వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఇలియానా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ ఫొటో ఒకటి వైరల్గా మారింది.
హీరో విశ్వక్ సేన్(Hero Viswaksen) చేతుల మీదుగా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో'(Annapoorna Photo Studio Movie) నుంచి నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది. 'ఓ ముద్దుగుమ్మ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్(Romantic Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.
దగ్గుబాటి అభిరామ్ తెరంగ్రేటం చేసిన అహింస మూవీకి నెగిటివ్ టాక్ వస్తోంది. దీంతో డైరెక్టర్ తేజ తదుపరి మూవీ రాక్షస రాజుపై ప్రభావం పడింది. రానాతో చేసే ఈ మూవీ సెట్స్పైకి వెళ్లడం కష్టమేనని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వీజే సన్ని, సప్తగిరి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా అన్స్టాపబుల్. ఈ మూవీకి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడంతో.. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్గా మారిపోయారు ఇద్దరు. అంతేకాదు ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఇచ్చిన లీకేజీ మాత్రం అదిరిపోయేలా ఉంది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) వేళ హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. వెంటనే తప్పు తెలుసుకుని ఆ ట్వీట్ ను డిలీట్ (Delete) చేయగా అప్పటికే నెటిజన్లు రాహుల్ పై మండిపడ్డారు. తాను చేసిన దానికి రాహుల్ క్షమాపణలు (Apologise) చెప్పాడు. ‘ఒట్టేసి చెబుతున్నా’ ‘క్షమించండి’ అని పలు ట్వీట్లు చేయడంతో నెటిజన్లు శాంతించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..? చదవండ...
అసలు రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో.. ఒకసారి లైగర్ ప్రమోషన్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ తెలుగులో మాత్రమే ఫాలోయింగ్ ఉన్న విజయ్.. లైగర్ రిలీజ్కు ముందే పాన్ ఇండియా లెవల్లో ఇండియాను షేక్ చేశాడు. కానీ లైగర్ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఒకవేళ లైగర్ హిట్ అయి ఉంటే.. రౌడీ ఇప్పుడు వంద కోట్ల హీరో. కానీ ఇప్పుడు విజయ్ రెమ్యూనరేషన్ ఘోరంగా పడిపోయినట్టు తెలుస్తోంది.
హీరోయిన్ అవికా గోర్ నటించిన '1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్'(1920 Horror Of The Heart) అనే మూవీకి సంబంధించి మేకర్స్ ట్రైలర్ రిలీజ్(Trailer Release) చేశారు. ఈ సినిమాతో అవికా బాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 16వ తేదీన విడుదల చేస్తామని సినిమా బృందం చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాపై వివాదాలు మొదలవుతున్నాయి.
జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్(punch prasad) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తోటి నటుడు ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా ఇన్ స్టా (instagram) వేదికగా వెల్లడించారు. ప్రసాద్ అన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అన్నకి సీరియస్ గా ఉందని…ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు అన్నారని పేర్కొన్నాడు. అందుకోసం చాలా ఖర్చు అవుతుందని..తాము ట్రై చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలువురు సాయం చేయాలని ...