ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, కేవలం తన స్వయంకృషితో వర్సటైల్ యాక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సపోర్టింగ్ రోల్స్తో కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం లీడ్ రోల్స్ చేసే రేంజ్కు ఎదిగాడు. కానీ ఫ్యామిలీ విషయంలో మాత్రం గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. తాజాగా ఆయన భార్య షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇటీవల భూల్ భులాయా2 సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు జోడీగా కియారా అద్వాణీ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కాగా ఈ మూవీ హిట్ కావడంతో ఈ జోడీ మరోసారి జంట గా రావడానికి రెడీ అయ్యింది.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తోన్న యంగ్ రెబల్ స్టార్, హీరో ప్రభాస్కు 100 మంది సెక్యూరిటీ కల్పించనున్నారు. వీరిలో కొందరు బౌన్సర్లు కూడా ఉన్నారు. మరికొందరు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నారు.
సినిమా వాళ్ల లైఫ్ అందరికీ తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై కనిపించినంత బ్యూటీఫుల్గా వాళ్ల రియల్ లైఫ్ ఉండదు. ఎన్నో అవాంతరాలు, అవమానాలు ఎదుర్కొని.. నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు జీవితంలో చెరిగిపోని తప్పు చేసేలా చేస్తాయి. తాజాగా అదే విషయాన్ని చెబుతూ.. ఓ నటి చాలా ఎమోషనల్ అయింది. ఆమె ప్రైవేట్ వీడియో లీక్ చేశారని ఆవెదనుకు గురైంది.
విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన వెంకీ మామ.. ఇప్పుడు స్పీడ్ తగ్గించేశాడు. అయినా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. తనతోటి సీనియర్ స్టార్స్ చిరు, బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. వెంకీ మాత్రం రేసులో వెనకబడిపోయాడు. అయినా వెంకీకి కథలు అస్సలు నచ్చడం లేదట.
తనదైన లవ్ స్టోరీస్తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ తేజ.. ఇక మాటలకే పరిమితమా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈయన మాటలేమో సూపర్ హిట్.. కానీ సినిమాలే దారుణం.. అనేలా మారింది పరిస్థితి. తేజనే కాదు.. ఈ విషయంలో ఆయన గురువు ఓ మెట్టు పైనే ఉన్నాడు. మరి తేజ పరిస్థితేంటి!?
సంక్రాంతి అంటేనే.. సినిమాల సందడి మామూలుగా ఉండదు. ఏ హీరో అయిన సరే.. సంక్రాంతి బరిలో ఉండాలనుకుంటారు. మేకర్స్ అయితే పట్టుబట్టి మరీ సంక్రాంతికి తమ తమ సినిమాల8 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి. వచ్చే సంక్రాంతికి ప్రభాస్, మహేష్ బబు, పవన్ సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ వాళ్లకు పొలిటికల్ సెగ కాస్త గట్టిగానే తగిలేల...
అప్పట్లో విజయం సాధించిన లస్ట్ స్టోరీస్కు ఇప్పుడు సీక్వెల్ ఉంటుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తాజాగా లస్ట్ స్టోరీస్2కు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేసింది. ఈ మూవీలో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ వంటి స్టార్స్ నటించారు.
కార్తీ డిఫరెంట్ జోనర్ ఎంటర్టైనర్లకు పేరుగాంచాడు. అతని చిత్రం జపాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే జపాన్ మూవీ నిజ జీవిత దొంగ ఆధారంగా రూపొందించబడినట్లు తెలుస్తోంది.
తన రాబోయే పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్(Prabhas) ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.
తెలంగాణ నేపథ్యంలో మరో చిత్రం రాబోతుంది. అదే భీమదేవరపల్లి బ్రాంచి(Bheemadevarapally branch) మూవీ. అయితే ఈ చిత్రాన్ని ఇప్పటికే పలు ప్రివ్యూ షోలు చూసిన సినీ ప్రముఖులు, ఐదుగురు మినిస్టర్స్, ముగ్గురు ఎంపీలు ఈ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని చూసిన మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
తన తాజా చిత్రం "టక్కర్" తెలుగు వెర్షన్ కోసం ప్రమోషన్ల మధ్య, నటుడు సిద్ధార్థ్(Siddharth) హీరోయిన్ తో తన డేటింగ్ గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం చెప్పి కవర్ చేశాడు. ఇది నా గురించి, కానీ టక్కర్ చిత్రానికి పూర్తిగా సంబంధం లేదని పేర్కొన్నాడు.