ఎట్టకేలకు ప్రాజెక్ట్k టైటిల్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. కల్కి 2898 ఏడీగా టైటిల్ను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ వీడియో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ సాహస వీరుడిగా కనిపిస్తున్నాడు. రోమాలు నిక్కబొడుచుకునే స్టిల్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో ఉన్నాయని గ్లింప్స్ను చూస్తేనే అర్థమవుతోంది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లోనే ఉన్నాయి. తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ తమిళ్ నుంచి మాత్రం తక్కువే. అందుకే ఆ లోటును పూడ్చేందుకు వస్తున్నాడు సూర్య. ఆ సినిమానే కంగువా.. తాజాగా ఈ సినిమా ప్రోమో రిలీజ్కు టైం ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పవర్ స్టార్ సినిమా వస్తుందంటే.. ఆ రోజు అభిమానులకి పండగే. ఇక బెనిఫిట్ షోలు ఉంటే.. ముందు రోజు నుంచే థియేటర్ల దగ్గర హడావిడి స్టార్ట్ అయిపోతుంది. పవర్ స్టార్ కటౌట్స్తో పవన్ ఆర్మీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈసారి అలాంటిదేం లేదని అంటున్నారు.
సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకే నటనకు విరామం ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ధ్యాన చేస్తున్న చిత్రాలను పంచుకుంది. తెల్లని దుస్తులలో ఇతర భక్తులతో కలిసి ధ్యానం చేస్తుంది
బహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన తన అన్ని సినిమాలను భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, పాపం అదృష్టం కలిసి రావడం లేదు. సాహో పోయింది, ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ డిజాస్టర్ గా మారింది. ఇక, తాజాగా వచ్చి ఆదిపురుష్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అందరూ ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కె పైనే పెట్టుకున్నారు. సలార్ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ప్రాజెక్ట్ కె మా...
స్టార్ యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, నందితా శ్వేత యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ ఈరోజు(జులై 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనీల్ కన్నెగంటి డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్పై శ్రీధర్ గంగపట్నం నిర్మించారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటీ అనేది ఇప్పుడు చుద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ని ఈ సినిమాలో చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
మళయాళి బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అమ్మడు హద్దులు చెరిపేసి నటించిన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్తో రూట్ మార్చబోతోంది అనుపమా. అందుకే సోషల్ మీడియాలో చేసే ఫోటో షూట్లు ఓ రేంజ్లో ఉంటున్నాయి. తాజాగా అనుపమా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి.
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆరే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఈ ఇద్దరు కూడా ఒకేసారి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా మరియు గ్లోబల్ ఈమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే రీసెంట్గా చరణ్కు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. దాంతో కొడుకుల చేత క్లింకారకు అదిరిపోయే గిఫ్ట్ ఇప్పించాడట ఎన్టీఆర్.