ఈ ఏడాది రూ.500 కోట్లు మార్కును దాటిన సినిమాలు ఐదు మాత్రమే ఉన్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నెం.1లో ఉంది. దాని తర్వాతి స్థానాల్లో ‘కాంతార: చాప్టర్1’ రూ.850 కోట్లు, ఛావా రూ.797 కోట్లు, సయారా రూ.579 కోట్లు కూలీ, రూ.514 ఉన్నాయి.