ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ మూవీకి షాక్ తగిలింది. టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం నిరారకరించింది. దీంతో సాధారణ ధరలకే టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మూవీ టీమ్ అభ్యర్థనను టీజీ సర్కార్ తిరస్కరించింది.
Tags :