టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన సినిమా ‘శంబాల’. డిసెంబర్ 25న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా OTT, శాటిలైట్ పార్ట్నర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్ను ఆహా రూ.5 కోట్లకు, శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.