అఖండ -2 సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో యూనిటీ లేదన్నారు. టాలీవుడ్కి దిష్టి తగిలిందని తెలిపారు. టాలీవుడ్లో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండని.. బ్యాండ్ వేయొద్దని హితవు పలికారు.