చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు స్వర్గీయ శివ్రసాద్ మనవడు కేతన్ శివ ప్రితమ్ దర్శకత్వంలో వచ్చిన గడిచిన కాలం( gadachina kaalam) చిత్రాన్ని హీరో మంచు విష్ణు(Manchu Vishnu) రిలీజ్ చేశారు.
రామాయాణం ఆధారంగా ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. అవే ఆదిపురుష్(adipurush), హనుమాన్. ఈ రెండు సినిమాల బడ్జెట్కు అస్సలు సంబంధమే లేదు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ దాదాపు 500 కోట్ల బడ్జెట్తో విజువల్ వండర్గా వస్తుండగా.. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్(Hanuman) బడ్జెట్ మాత్రం 20 కోట్ల లోపే ఉంటుందని అంటున్నారు. అయినా ఈ సినిమాను ఆదిపురుష్తో పోలుస్తున్నారు. అయితే తాజాగా హనుమాన్ రిలీజ్కు...
విజయ్ దేవర కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది. కానీ, అప్పుడు మొదలైన వివాదం ఇప్పటికీ సమసిపోలేదు. ఆ సినిమాలో విజయ్ వాడిన ఓ పదం తనకు నచ్చలేదు అని అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అప్పటి నుంచి దుమారం రేగుతోంది. తాజాగా అనసూయ(Anasuya) మళ్లీ ఓ ట్వీట్ చేయగా..విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) చేస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)' పై భారీ అంచనాలున్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. పవన్, హరీష్ శంకర్ కలిసి 2012లో గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేశారు. పవన్ అభిమానిగా పవర్ స్టార్ను పవర్ ప్యాక...
ప్రముఖ హీరో గోపీచంద్(Gopichand) నటించిన రామబాణం(Raamabaanam) మూవీ నిన్న(మే5న) రిలీజైంది. ఈ క్రమంలో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా పర్ఫామ్ చేసింది. ఆ కలెక్షన్స్, ఆక్యుపెన్సీ, బడ్జెట్ వివరాలు ఇప్పుడు చుద్దాం.
స్టార్ హీరో ప్రభాస్(prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మే 9న ఆదిపురుష్(Adipurush) ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
నిన్న(మే 5న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉగ్రం(ugram) సినిమా కొన్ని హైప్ లతో యావరేజ్ మూవీగా టాక్ తెచ్చుకుంది. మరికొంత మంది ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని.. ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్గా మారుతుంది. ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో అరచేతిలో ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ పై ఎలాంటి ట్వీట్స్ వేసినా.. వైరల్గా మారుతున్నాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ను చనిపోయినట్టున్నాడంటూ.. ట్వీట్ వేశాడు ఓ నెటిజన్. దానికి అదిరిపోయే రిప్లే ఇచ్చాడు సదరు డైరెక్టర్. ప్రస్తుతం ఆయన లైమ్లైట్లో లేకపోవచ్చు కానీ.. తను చేసిన సినిమాలు ఇప్పటిక...
నటుడు మహేష్ అనే కంటే, రంగస్థలం మహేష్ అనే అందరికీ బాగా గుర్తుకు వస్తాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ పక్కన త్రూ అవుట్ క్యారెక్టర్ చేయడంతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాడు. దానికి ముందు, తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, అతనిని అందరూ రంగస్థలం మహేష్ గానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సంగతి పక్కన పెడితే, మహేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పడం విశేషం.
ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ వేరు. ఆయన కటౌట్కి మాస్ సినిమాలు పడితే.. బాక్సాఫీస్ లెక్కలు వేరేలా ఉంటాయి. ఈ ఏడాదిలో అదే జరగబోతోంది. ముందుగా జూన్ 16న ఆదిపురుష్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్కు రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆ తర్వాత మాస్ కా బాప్ వస్తున్నాడు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోగానే.. పూర్తిగా రాజకీయంగానే బిజీ కానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ అనుకూలంగా ఉంటే.. పవన్ సినిమాలు చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది పవన్ ఆర్మీ. కానీ కాస్త ముందుగానే అకీరా నందన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
హిందీ చిత్రం '8 A.M నుంచి అధికారిక ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి మన తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. గుల్షన్ దేవయ్య, సయామి ఖేర్ నటించిన మెట్రో' '8 A.M చిత్రానికి రాజ్ ఆర్ దర్శకత్వం వహించారు. మే 19న రిలీజ్ కానున్న ఈ చిత్రం విశేషాలు ఇప్పుడు చుద్దాం.