అంతిమ తీర్పు(Anthima Theerpu) చిత్రం నుంచి ప్రముఖ సింగర్ మంగ్లీ(mangli) పాడిన టిప్పా టిప్పా లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో చూసిన పలువురు సూపర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోను చూసేయండి మరి.
కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేయనున్నాడు తారక్. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ప్రజెంట్ ప్రభాస్ 'సలార్' మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. సెప్డెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ 31 పై పూర్తిగా ఫోకస్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్(prashanth neel). దానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్టీఆర్ 31(ntr 31) స్టార్ క్యాస్టింగ్ గురించి చర్చ జరు...
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. దాంతో ఆదిపురుష్ ట్రైలర్ను మే 9న రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్కు సర్వం సిద్దమైంది. ఈ ట్రైలర్ కోసమే ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ లైన్లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్ట...
ముంబయి బ్యూటీ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) తాజాగా తన ఇన్ స్టాలో ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అద్దానికి నిలబడి ఎద అందాలను చూపిస్తున్న చిత్రాలు మైమరపిస్తున్నాయి. ఆ క్రమంలో పలు రకాలుగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు చిత్రాలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో ప్రిటీ, సూపర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం చిచ్చోరో2, హిందీ ఛత్రపతి చిత్రాల్లో యాక్ట్ చేస్త...
హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు భైరవ కోన మూవీ' (Ooru Peru Bhairavakona Movie) టీజర్లోని డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠ భరితంగా మూవీ ఉంటుందని టీజర్ (Teaser)ను చూస్తే తెలుస్తోంది.
ఇళయరాజా(Ilayaraja) అంగీకారంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ(Music University)ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) ప్రకటించారు.
సీనియర్ నటి ఖుష్బూ దర్శకుడు సుందర్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్భూ కూతురు అవంతిక ప్రస్తుతం లండన్ లో చదువుకుంటోంది. తాజాగా అవంతిక తన గ్లామరస్ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసింది.
ప్రస్తుతం నాగ చైతన్య, సమంత.. ఇండైరెక్ట్గా ఒకరి పై ఒకరు రియాక్ట్ అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారనేది? ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ ఇద్దరు డివోర్స్ తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజాగా నాగ చైతన్య, సమంత గురించి చేసిన కామెంట్ వైరల్గా మారాయి. సమంత చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏదో విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కామెంట్స్ చేయాల్సిందే. కొన్ని కామెంట్స్తో ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో సినిమా పై హైప్ వచ్చేస్తుంది. ఇది బాగా తెలిసిన ఓ హీరోయిన్ డైరెక్ట్గా డైరెక్టర్ మొహం మీదే.. నిన్ను ఉంచుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వీడియోని తనే స్వయంగా షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్గా మారింది.
ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 11న భోళా శంకర్ను రిలీజ్ చేయబోతున్నారు. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు చిరు. కానీ ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ సెట్ అయిపోయిందని.. అ...
ఈ మధ్య కాలంలో కేరళ స్టోరీ సినిమాపై జరిగినంత వివాదం.. మరో సినిమాకు జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. వివాదం మరింత ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోను కేరళ స్టోరీని థియేర్లోకి తీసుకు రావద్దని నిరసనలు చేశాయి రాజకీయ పార్టీలు. కానీ ఎన్నో అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు మే 5న 'ది కేరళ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు జరిగిన కాంట్రవర్శీ వల్ల భారీ పబ్లిసిటీ వచ్చింది. దాంత...
ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ దానికి సరైన సమయం రావాలి. ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్నారు. ప్రస్తుతం జగన్ బయోపిక్కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే జగన్గా ఎవరు నటించబోతున్నారనేది? ఇంట్రెస్టింగ్గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇద్దరు హీరోలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఏది నిజం.. ఏది అబద్దం.. అని నమ్మడం చాలా కష్టం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఒక్కోసారి మేకర్స్ అఫిషీయల్ అప్టేట్స్ ఇచ్చినట్టుగా.. ఫ్యాన్స్కు షాక్ ఇస్తుంటారు కొందరు. ఇప్పుడు మెగా వపర్ స్టార్ ఆర్సీ 16 విషయంలోను ఇదే జరిగింది. తీరా దాని గురించి తెలిశాక.. చరణ్ ఫ్యాన్స్కు మండిపోతోంది. రేయ్.. రేయ్.. నిజం అనుకున్నాం కదరా బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.