బుట్టబొమ్మ బ్యూటీ పూజా హెగ్దే(Pooja Hegde) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో రెడ్ కలర్ డ్రైస్ ధరించిన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అంతే కేవలం రెండు గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది లైక్ చేశారు. ఈ చిత్రాలు చూసిన పలువురు సూపర్, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
దిగ్గజ నటుడు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలను నిన్న(మే 20న) హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోని కూకట్పల్లిలోని కైతలాపూర్ మైదానంలో జరిపింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతోపాటు స్టార్ హీరోలు కూడా రావడంతో అభిమానులు మరపురాని అనుభూతిని పొందారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను ఇక్కడ చుద్దాం.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(sonakshi sinha) తన ఇన్ స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన కొన్ని బ్లాక్ డ్రైస్ ఫొటోలను ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు జూన్ 2, 1987న బిహార్లోని పాట్నాలో జన్మించింది. మొదట కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ 2010లో దబాంగ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్టు కావడంతో రౌడీ రాథోడ్ (2012), సన్ ఆఫ్ సర్దార్ (2012), దబాంగ్ 2 (2012) వంటి అనేక చిత్రాల్లో నటించి మం...
పవన్ కల్యాణ్ రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు.
మనోజ్ చేయబోయే కొత్త సినిమా డిఫరెంట్ జానర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక అద్భుతమైన కథగా నిలువనుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమన్నా(Tamannah) హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా హీరోయిన్ తమన్నా ఎన్బికె 108 .. సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది . బాలయ్య బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు దాదాపు కోటిన్నర రూపాయలు అడిగిందని మీడియా కోడై కూసింది.
బిగ్ బాస్(BigBoss) ఫేమ్ మిత్రా శర్మ(Mitra Sharma) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్లో హర్ష సాయి(Harsha Sai) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నరేష్-పవిత్రల ‘మళ్లీ పెళ్లి’(Malli pelli). కనీసం రోజులో ఓ సారైనా సోషల్ మీడియా(Social media)లో వీరి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బాలీవుడ్ మేకర్స్ పై విరుచుకుపడుతునే ఉంటుంది. మ్యాటర్ ఏదైనా సరే.. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కంగనా స్టైల్. సినిమాల కంటే ఏదో ఒక కాంట్రవర్శీతోనే కంగనా ఎక్కువగా వైరల్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈమె నోటి దూల వల్ల 40 కోట్లు లాస్ అయ్యానని అంటోంది.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో దేవర సినిమా(Devara Movie)లో నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబైలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్ చేస్తూ పాటను విడుదల చేశారు. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సిద్దార్థ్ చిత్రం టక్కర్(Takkar) ఎట్టకేలకు తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దివ్యాంశ కౌశిక్ కథానాయికగా కార్తీక్ జి క్రిష్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ స్టైలిష్ అవతార్లో కనిపించనున్నాడు. కార్తీక్ జి క్రిష్ గతంలో జీ5లో ప్రసారం అవుతున్న కప్పల్ చిత్రానికి దర్శకత్వం వహించారు.